డయాబెటిస్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌..! ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండానే కంట్రోల్‌లో షుగర్‌‌
లైఫ్ స్టైల్ వార్తలు

డయాబెటిస్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌..! ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండానే కంట్రోల్‌లో షుగర్‌‌

ఆధునిక సాంకేతికత వైద్యరంగంలో నిత్యం అద్భుతాలను సృష్టిస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 'బయో ఇంజనీర్డ్ మినీ-ప్యాంక్రియాస్' డయాబెటిస్ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తోంది. డయాబెటిస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (DRI)-మయామి, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ…

చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..
బిజినెస్ వార్తలు

చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..

తత్కాల్ టికెట్లతో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు. అత్యవసర ప్రయాణాల కోసం ఈ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ప్రీమియం తత్కాల్ టికెట్లను కూడా రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. చాలామందికి దీని గురించి తెలియదు. ఎందుకంటే ఎంపిక చేసిన కొన్ని రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైళ్లల్లో…

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ వార్తలు

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 222 ఏఈఈ (సివిల్) ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.. తెలంగాణ…

పెద్దిలో విలన్ ఎవరు.. ? స్టోరీ లైన్ ఇదే.. అంచనాలు పెంచేసిన బుచ్చిబాబు కామెంట్స్..
వార్తలు సినిమా

పెద్దిలో విలన్ ఎవరు.. ? స్టోరీ లైన్ ఇదే.. అంచనాలు పెంచేసిన బుచ్చిబాబు కామెంట్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). ఈ సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈక్రమంలో కొన్ని రోజులుగా ప్రమోషన్లలో పాల్గొంటున్న డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా గురించి…

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. ఆగస్ట్ నాటికి అందుబాటులోకి.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. ఆగస్ట్ నాటికి అందుబాటులోకి.

ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు 5,500 ఎలక్ట్రిక్ బస్సులను విడతల వారీగా ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు బస్సుల కేటాయింపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్…

ఇంటి నుంచి వెళ్లింది సాధారణ కానిస్టేబుల్.. కానీ తిరిగొచ్చింది మాత్రం అందరూ మెచ్చిన అధికారి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇంటి నుంచి వెళ్లింది సాధారణ కానిస్టేబుల్.. కానీ తిరిగొచ్చింది మాత్రం అందరూ మెచ్చిన అధికారి..

2012లో సాధారణ CRPF కానిస్టేబుల్‌గా చేరి, అత్యంత ప్రమాదకరమైన కోబ్రా విభాగంలో దేశ సేవ చేసిన కృష్ణాజిల్లా యువకుడు వెంకటేష్.. ఇప్పుడు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఒకప్పుడు మా అబ్బాయి సైనికుడు అని గర్వపడిన తల్లిదండ్రులు, ఊరి జనం.. నేడు మా వాడు అధికారి అయ్యాడు…