రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మధిర సభ రద్దు.
తెలంగాణ వార్తలు

రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మధిర సభ రద్దు.

రైతు భరోసా సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో రైతు సభ జరగాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో ఆ సభను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం…

CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి CBSE పాఠశాలల్లో త్రిభాషా విధానం అమల్లోకి రానుంది. 9వ తరగతిలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉండగా, వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే 10వ తరగతి విద్యార్థులకు…

ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు చూడాలి?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు చూడాలి?

వర్షాకాలంలో తొలి పౌర్ణమి అయిన స్ట్రాబెర్రీ మూన్ జూన్ 29 సాయంత్రం భారత్‌లో దర్శనమివ్వనుంది. బంగారు వర్ణంలో కనిపించే ఈ అరుదైన చంద్రుడి ప్రత్యేకత, వీక్షించే సమయం, ఆసక్తికరమైన విశేషాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారత్‌లోని ఖగోళ ప్రేమికులకు ఈ నెల ఒక అద్భుతమైన ఆకాశ దృశ్యాన్ని…