యూరప్‌లో భారత్ కొత్త గేమ్ ప్లాన్.. భారత ప్రధాని మోదీ తొలిసారి స్లోవేకియా పర్యటన.. ఎందుకింత ప్రాధాన్యత..?
బిజినెస్ వార్తలు

యూరప్‌లో భారత్ కొత్త గేమ్ ప్లాన్.. భారత ప్రధాని మోదీ తొలిసారి స్లోవేకియా పర్యటన.. ఎందుకింత ప్రాధాన్యత..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో ఐదు రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ఫ్రాన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, స్లోవేకియా పర్యటనపై కూడా అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఒకరు స్లోవేకియాను ద్వైపాక్షికంగా సందర్శించడం…

బాక్సాఫీస్ ఛాంపియన్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’.. మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే?
వార్తలు సినిమా

బాక్సాఫీస్ ఛాంపియన్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’.. మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది రిలీజై వారం రోజులు గడిచింది. అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి భారీ వసూళ్లు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ, అలాగే ఓవర్సీస్ లోనూ రామ్ చరణ్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మెగా పవర్…

డీజీపీ హెచ్చరించిన గంటల్లోనే ఘోరం..! ఎన్‌హెచ్-44పై లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం..!
తెలంగాణ వార్తలు

డీజీపీ హెచ్చరించిన గంటల్లోనే ఘోరం..! ఎన్‌హెచ్-44పై లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం..!

జాతీయ‌ రహదారులపై నిబందనలకు విరుద్దంగా ఎక్కడపడితే అక్కడ లారీలు నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపిన కొన్ని గంటల్లోనే జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ నుండి హైదరాబాద్‌కు ఆలుగడ్డల లోడ్ తో వెళుతున్న లారీ…

ఆ ప్రభుత్వ బడిలో సీటు కోసం వందలాది మంది పోటీ.. అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్!
తెలంగాణ వార్తలు

ఆ ప్రభుత్వ బడిలో సీటు కోసం వందలాది మంది పోటీ.. అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్!

మీరెప్పుడైనా ఊహించారా.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా దొరుకుతుందని? ప్రభుత్వ బడిలో సీట్ల కోసం విద్యార్ధులు బారులు తీరుతారని..? ఇప్పుడు సిద్దిపేటలో అది నెరవేరింది. పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 8వ తరగతుల్లో 210 సీట్లు ఉండటం.. వందలాదిగా విద్యార్థులు సీట్ల కోసం ఎగబడటంతో ఎంట్రన్స్‌ టెస్ట్…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన NHRC రాష్ట్ర సీఎస్‌ జి సాయి ప్రసాదన్‌కు నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు వారాల్లో పూర్తి నివేదికను సమర్పిచాలని ఆదేశించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌…

తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..

నాలుగు రోజులయింది.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి. ఎక్కడ ఉందో.. ఎలా ఉందోనని.. తల్చుకుంటూ కన్నతల్లి గుండె చెరువవుతోంది. కళ్ల ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలు ఎక్కి దిగుతున్నారు.. తోటలు జల్లెడపడుతున్నారు. ఎక్కడా…