రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..
బిజినెస్ వార్తలు

రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..

భారతదేశంలో బంగారం ధర ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత బంగారం రేటు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ, ప్రభుత్వం దానిపై విధించే పన్ను వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ బంగారం కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే.. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా…

తాటి కల్లు తాగడం మంచిదేనా.? తాగితే ఏం అవుతుందో తెలుసా.?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

తాటి కల్లు తాగడం మంచిదేనా.? తాగితే ఏం అవుతుందో తెలుసా.?

తాటి కల్లు.. పల్లెటూర్లలో చాలా మంది తాగుతూ ఉంటారు. చాలా మంది ఇప్పటికీ తాటి కల్లు తాగుతూ ఉంటారు. వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఈ కల్లు తాగుతారు. తాటి కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతూ ఉంటారు. మరి తాటి కల్లు…

బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. మా బాలయ్య బంగారం అంటున్న నెటిజన్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. మా బాలయ్య బంగారం అంటున్న నెటిజన్స్

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య. నటసింహం నందమూరి బాలకృష్ణ లైనప్…

కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు
తెలంగాణ వార్తలు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

కేటీఆర్‌‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్…

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో గ్రీనరీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో గ్రీనరీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1600కోట్ల పనులకు సీఆర్‌డీఏ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా.. అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన…

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం (జూన్‌ 14) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.. ఉపరితల ఆవర్తనం…

యూఎస్ స్టాక్స్‌పై భారతీయ పెట్టుబడిదారుల ఆసక్తి.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
బిజినెస్ వార్తలు

యూఎస్ స్టాక్స్‌పై భారతీయ పెట్టుబడిదారుల ఆసక్తి.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

భారతదేశంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానలు మారుతున్నాయి. ముఖ్యంగా స్థిర ఆదాయాన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం యూఎస్ స్టాక్ మార్కెట్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీల్లో పెట్టుబడికి…

పొడి దగ్గుతో విగిసిపోయారా? ఖాళీ కడుపుతో ఇది చిటికెడు తిన్నారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

పొడి దగ్గుతో విగిసిపోయారా? ఖాళీ కడుపుతో ఇది చిటికెడు తిన్నారంటే..

పొడి దగ్గు చాలా మందికి అనుభవమే. ఇది ఓపట్టాన వదలదు. రాత్రి పడుకున్న తర్వాత దగ్గు నిద్రపోనివ్వదు. దీనికి దగ్గు మందు కూడా పని చేయదు. విరుద్ధంగా, దగ్గు మరింత పెరుగుతుంది. రాత్రంగా నిద్ర పోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అని ఆలోచించేవారికి ఇంట్లోనే…

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787.. వెంటనే జనావాసాలపై కుప్ప కూలిపోయింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర…

ఈ ఏడాదిలో పాఠశాలలకు 83 రోజుల పాటు సెలవులు.. ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ ఏడాదిలో పాఠశాలలకు 83 రోజుల పాటు సెలవులు.. ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల!

సాధారణంగా వేసవిలో విద్యాసంస్ధలకు సెలవులు వస్తాయి. కానీ కొన్నేళ్ళుగా వర్షాకాలంలో కూడా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపడుతుంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా పాఠశాలలకు.. ఏపీ విద్యాశాఖ విద్యాసంస్థలకు సంబంధించి సెలవుల షెడ్యూల్‌ను విడుదల…