రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స! గోల్డెన్ అవర్లో ప్రాణాలు రక్షించేందుకు అద్భుతమైన పథకం!
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం రహత్ పథకం, రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద అర్హులైన బాధితులకు ప్రమాదం జరిగిన ఏడు రోజుల్లోపు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తారు. రోడ్డు ప్రమాదాల్లో…

























