గ్యాస్ బుకింగ్స్పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ వెయింట్ పీరియడ్లో మార్పులు చేసింది. 45 రోజులకు వెయిటింగ్ పీరియడ్ను పెంచింది. గతంలో ఇది 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు మరోసారి పెంచింది. ఈ మేరకు గురువారం కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్…

























