Recent Posts

సినిమా

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! సింహాన్ని లాక్ చేశానన్న రాజమౌళి.. మహేష్ బాబు అదిరే రిప్లే..
వార్తలు సినిమా

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! సింహాన్ని లాక్ చేశానన్న రాజమౌళి.. మహేష్ బాబు అదిరే రిప్లే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల…

తెలంగాణ

మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి
తెలంగాణ వార్తలు

మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి

కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సోదరి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్‌ కలత చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి…

ఆంధ్రప్రదేశ్

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు

అరకు అంటేనే ఆనందం. ఇక్కడ చలి.. పొగమంచు కూడా ఒక పండగే. ఈనెల 31 నుంచి మూడు రోజుల పాటు కోల్డ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చలి ఉత్సవాలు జరగనున్నాయి. పండుగలో…

Read More
పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?

ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభంకానున్నాయి. మూడేళ్లలో అమరావతిని పూర్తిచేసి ది బెస్ట్ కాపిటల్ సిటీగా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ కూటమి…

Read More
ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం

ఐకానిక్‌ భవనాల పనులను ప్రారంభించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ సిద్ధమైంది. దీని కోసం ఐకానిక్‌ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ నీటిని తోడుతుండగా పెద్ద ఎత్తున…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! సింహాన్ని లాక్ చేశానన్న రాజమౌళి.. మహేష్ బాబు అదిరే రిప్లే..
వార్తలు సినిమా

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! సింహాన్ని లాక్ చేశానన్న రాజమౌళి.. మహేష్ బాబు అదిరే రిప్లే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. సూపర్…

మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి
తెలంగాణ వార్తలు

మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి

కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సోదరి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్‌ కలత చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్‌తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి… మాజీ…

కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్‌.. మేయర్ సహా 10 మంది కార్పోరేటర్లు రాజీనామా
తెలంగాణ వార్తలు

కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్‌.. మేయర్ సహా 10 మంది కార్పోరేటర్లు రాజీనామా

కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయం మారుతోంది. కరీంనగర్‌ తమ కంచుకోట అని చెప్పుకునే బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు కారుపార్టీకి గుడ్‌ చెప్పారు. నేడు కేంద్రమంత్రి బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం…

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు

అరకు అంటేనే ఆనందం. ఇక్కడ చలి.. పొగమంచు కూడా ఒక పండగే. ఈనెల 31 నుంచి మూడు రోజుల పాటు కోల్డ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చలి ఉత్సవాలు జరగనున్నాయి. పండుగలో భాగంగా జనవరి 31న వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులతో భారీ కార్నివాల్‌ను…

పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?

ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభంకానున్నాయి. మూడేళ్లలో అమరావతిని పూర్తిచేసి ది బెస్ట్ కాపిటల్ సిటీగా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది . మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.…

గుండెపోటు రాకుండా చేసే పండు… వారానికోసారి తింటే చాలు.. రక్తపోటుకు మందు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుండెపోటు రాకుండా చేసే పండు… వారానికోసారి తింటే చాలు.. రక్తపోటుకు మందు..!

మార్కెట్లో మనకు అనేక రకాల సీజనల్ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. పండ్లలో మంచి మొత్తంలో పోషకాలు, నీరు సమృద్ధిగా ఉంటుంది. ఈ పండ్లలో పైనాపిల్ ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం, ఫైబర్, విటమిన్ సి మరియు యాంటీ…

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే భారత స్టాక్‌ మార్కెట్‌కు వణుకెందుకు?
బిజినెస్ వార్తలు

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే భారత స్టాక్‌ మార్కెట్‌కు వణుకెందుకు?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై ట్రేడ్ టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. భారత్ సహా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తామని గతంలోనే చెప్పారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు.. అమెరికా అధ్యక్షుడు…

సైఫ్ కుటుంబీకుల సంచలన నిర్ణయం! చేదు అనుభవాలను మర్చిపోయేందుకు..
వార్తలు సినిమా

సైఫ్ కుటుంబీకుల సంచలన నిర్ణయం! చేదు అనుభవాలను మర్చిపోయేందుకు..

సైఫ్ అలీఖాన్ గత గురువారం (జనవరి 15) దుండిగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. లీలావతి ఆస్పత్రిలో చేరిన అతనికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో మంగళవారం (జనవరి 21) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడీ బాలీవుడ్ నటుడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గత…

మేఘా కంపెనీతో రేవంత్‌ సర్కార్‌ 3 కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 11 వేల జాబ్స్
తెలంగాణ వార్తలు

మేఘా కంపెనీతో రేవంత్‌ సర్కార్‌ 3 కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 11 వేల జాబ్స్

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. మేఘా ఇంజనీరింగ్ (MEIL) కంపెనీతో దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. పైగా రాష్ట్ర యువతకు ఈ ప్రాజెక్టుల ద్వారా 11…

1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..
తెలంగాణ వార్తలు

1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..

టెక్నాలజీ పెరిగి కొద్దీ.. మోసాలు కూడా అంతకు మించి పెరిగిపోతున్నాయ్‌.. ప్రధానంగా.. సైబర్‌ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. పాత నాణేల పేరుతో రెండు లక్షలు కొట్టేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూరులో కలకలం రేపింది. ఈ పాత నాణేలా మోసం ఎలా జరిగిందో తెలుసుకుందాం పదండి……