బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి..
బిజినెస్ వార్తలు

బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి..…

దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
బిజినెస్ వార్తలు

దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

భారతదేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్‌పో అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను జనవరి 17 న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఎక్స్‌పో మొత్తం మొబిలిటీ వాల్యూ చైన్‌ను ఒకే గొడుగు కింద ఏకం చేయడం లక్ష్యంగా…

ఆధార్ ఉంటే చాలు.. రూ.50 వేల వరకు రుణం తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
బిజినెస్ వార్తలు

ఆధార్ ఉంటే చాలు.. రూ.50 వేల వరకు రుణం తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ఆధార్‌ కార్డు ద్వారా రుణాలు తీసుకోవచ్చనే విషయం మీకు తెలుసా..? చిన్న వ్యాపారులకు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు పథకాలను రూపొందిస్తోంది. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి.. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు…

స్థిరంగానే బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
బిజినెస్ వార్తలు

స్థిరంగానే బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. కొన్నిరోజులు తగ్గితే, మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. బులియన్ మార్కెట్‌లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.. అంతర్జాతీయ మార్పులతో ఈ మార్పులు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా దేశంలో బంగారం, వెండి ధలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. బంగారం,…

రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.5000 నోట్లను తీసుకువస్తోందా? ఆర్బీఐ ఏం చెప్పింది?
బిజినెస్ వార్తలు

రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.5000 నోట్లను తీసుకువస్తోందా? ఆర్బీఐ ఏం చెప్పింది?

దేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటికే 2000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ప్రజల్లో ఉన్న ఈ నోట్లను వెనక్కి తీసుకుంటోంది. ఇప్పటికే 98 శాతం వరకు రద్దయిన ఈ రూ.2 వేల నోట్లు బ్యాంకులకు చేరగా, ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వస్తోంది. దేశంలో5000 రూపాయల నోట్లు ప్రవేశపెడుతున్నట్లు…

మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

ప్రతిరోజు బంగారం, వెండి ధరలు తగ్గుతుంటాయి. ఓసారి తగ్గితే, మరోసారి పెరుగుతుంటాయి. అయితే, కొత్త ఏడాది బంగారం ధరలు షాకిస్తుంటే, వెండి ధర మాత్రం తగ్గుతోంది. దేశంలో నేడు అంటే శుక్రవారం (03-01-2025) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి.…

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
బిజినెస్ వార్తలు

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ఇవి మాత్రమే అనంత్‌ అంబానీ వద్ద పటెక్‌ ఫిలిప్పె, అడెమార్స్‌ పిగ్యుట్‌ వంటి పలు రకాల బ్రాండ్ల మోడళ్లకు చెందిన వాచ్‌ల కలెక్షన్ కూడా అంబానీ వద్ద ఎక్కువగానే ఉందట. అంతేకాదు.. అనంత్‌ వివాహ వేడుక సందర్భంగా వచ్చిన అతిథులకు అడెమార్స్‌ పిగ్యుట్‌ బ్రాండ్‌కు చెందిన వాచ్‌లను రిటర్న్‌…

ఇంతలా పెరిగిందేంటబ్బా.! గోల్డ్ లవర్స్‌ ధరలు చూస్తే కళ్లు తిరిగినట్టే.. తులం ఎంతంటే
బిజినెస్ వార్తలు

ఇంతలా పెరిగిందేంటబ్బా.! గోల్డ్ లవర్స్‌ ధరలు చూస్తే కళ్లు తిరిగినట్టే.. తులం ఎంతంటే

మగువలకు పసిడి మీదున్న మక్కువ అంతా ఇంతా కాదు. ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం వస్తే చాలు.. బంగారం కొనుగోలు చేయాల్సిందే. ఇక పెళ్లిళ్లు, పండుగల లాంటి సందర్భాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయాల్లో పసిడి కొనుగోళ్లు భారీగా ఉంటాయి. గత కొన్నిరోజులకు గోల్డ్ లవర్స్‌ని తికమక…

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

గత 4 రోజులుగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా సోమవారంనాడు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. బంగారం, వెండి ధరలు తగ్గడంతో వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చినట్లైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం…

జపాన్‌ ఎయిర్‌లైన్స్‌పై సైబర్‌ దాడి.. విమాన సర్వీసులపై ప్రభావం.. నిలిచిన టిక్కెట్‌ విక్రయాలు
బిజినెస్ వార్తలు

జపాన్‌ ఎయిర్‌లైన్స్‌పై సైబర్‌ దాడి.. విమాన సర్వీసులపై ప్రభావం.. నిలిచిన టిక్కెట్‌ విక్రయాలు

జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో విమానయాన సంస్థలపై భారీ ప్రభావం పడింది. టిక్కెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. విమానయాన సంస్థల బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది. జపాన్ ఎయిర్‌లైన్స్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. విమానా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…