ఆసుపత్రిలోని హాస్టల్పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్లైన్ 787.. వెంటనే జనావాసాలపై కుప్ప కూలిపోయింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర…