వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే..
బిజినెస్ వార్తలు

వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే..

మా రోజుల్లో నెలకు రూ.25 జీతం వస్తే.. దాంతోనే హ్యాపీగా ఉంగరం చేయించుకున్నాం" అని ఇంట్లో పెద్దవాళ్లు చెప్తుంటే మనకు నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు తులం బంగారం లక్ష దాటింది. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటేనే ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితులు వచ్చాయి. అసలు 1960లలో బంగారం ధర…

జాహ్నవి ఎక్కడ..? అడవిలో చిక్కుకుపోయిందా.. కిడ్నాప్ చేశారా..? 500 ఎకరాల్లో గాలింపు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాహ్నవి ఎక్కడ..? అడవిలో చిక్కుకుపోయిందా.. కిడ్నాప్ చేశారా..? 500 ఎకరాల్లో గాలింపు..

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి వారం రోజులు గడిచినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి…

అతడు గొప్ప నటుడు.. నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు.. కారణం ఇదే.. తనికెళ్ల భరణి..
వార్తలు సినిమా సినిమా వార్తలు

అతడు గొప్ప నటుడు.. నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు.. కారణం ఇదే.. తనికెళ్ల భరణి..

సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు తనికెళ్ల భరణి. విలక్షణ కథలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన. తన సినీ ప్రయాణం, సవాళ్లను గురించి చెప్పుకొచ్చారు. అలాగే టాలీవుడ్ టాప్…

ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్‌

రెండు నెలల క్రితం సరిగ్గా ఇలాగే ధర్మవరంలో కూడా కొంతమంది దుండగులు బొలెరో టెంపో వాహనంలో వచ్చి ఎస్బిఐ ఎటిఎం మెషిన్ ను తాడుతో కట్టి లాక్కెళ్ళి, రాప్తాడు సమీపంలో ఏటీఎం మెషిన్ పగలగొట్టి మెషిన్ అక్కడే వదిలేసి డబ్బులు ఎత్తుకెళ్లారు.. అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగలు బీభత్సం…

మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?
తెలంగాణ వార్తలు

మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న దానికంటే, ప్రారంభ దశలోనే సరైన న్యాయపరమైన వాదనలు వినిపించకపోవడమే మీనాక్షికి ఎక్కువ నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన…