ఎబోలా వైరస్ విజృంభణ.. అలాంటి వారు ఐసోలేట్ అవ్వాలి: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..
లైఫ్ స్టైల్ వార్తలు

ఎబోలా వైరస్ విజృంభణ.. అలాంటి వారు ఐసోలేట్ అవ్వాలి: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..

ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు లేదా ఆ దేశాల గుండా ప్రయాణించిన వారు జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తస్రావం వంటి లక్షణాలు…

సుకన్య సమృద్ది యోజనలో డబ్బులు మధ్యలోనే తీసుకోవచ్చా..? ఈ నిబంధనలు తెలసుకోండి..
బిజినెస్ వార్తలు

సుకన్య సమృద్ది యోజనలో డబ్బులు మధ్యలోనే తీసుకోవచ్చా..? ఈ నిబంధనలు తెలసుకోండి..

పిల్లల భవిష్యత్ అవసరాలకు డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్రం సుకన్య సమృద్ది యోజన అనే పొదుపు పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. లక్షలాది మంది ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇందులో ఇన్వెస్ట్ చేసేవారికి అనేక అనుమానాలు ఉంటాయి. సుకన్య సమృద్ది యోజన స్కీమ్ గురించి…

వాడు మనిషి అనుకున్నావా.? కోడిపిల్ల అనుకున్నావా.? అలా ఎత్తేశావ్ ఏంటి భయ్యా.!
వార్తలు సినిమా

వాడు మనిషి అనుకున్నావా.? కోడిపిల్ల అనుకున్నావా.? అలా ఎత్తేశావ్ ఏంటి భయ్యా.!

రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి…

ఎండ తీవ్రత వేళ వాతావరణశాఖ కూల్ న్యూస్.. తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఎన్ని రోజులంటే..?
తెలంగాణ వార్తలు

ఎండ తీవ్రత వేళ వాతావరణశాఖ కూల్ న్యూస్.. తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఎన్ని రోజులంటే..?

ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే వార్తను అందించింది వాతావరణశాఖ. ఈ మేరకు తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేస్తూ హైదరాబాద్ వాతావరణశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. రాబోయే మూడ్రోజులపాటు వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. వాతావరణశాఖ ఏమన్నదో ఒకసారి చూద్దాం. తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ…

జోసా కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

జోసా కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన IIT, NIT, IIITలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.. దేశంలోని 23 ఐఐటీలతోపాటు NIT,…

సమ్మర్‌లో తిరుమల వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి అదిరిపోయే శుభవార్త..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సమ్మర్‌లో తిరుమల వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి అదిరిపోయే శుభవార్త..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారా.. అయితే ఇది మీ కోసమే.. రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. సమ్మర్ సెలవుల కారణంతో రైళ్లల్లో రద్దీ పెరిగింది. దీంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ నుంచి తిరుపతి వెళ్లేవారికి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి…