దేశవ్యాప్తంగా దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!
లైఫ్ స్టైల్ వార్తలు

దేశవ్యాప్తంగా దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!

దేశంలో నకిలీ, ప్రమాదకరమైన మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో కఫ్ సిరప్‌ల (దగ్గు మందు) అమ్మకాలపై ఇప్పటివరకు ఉన్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఎంతటి చిన్న పల్లెటూరైనా…

హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..
బిజినెస్ వార్తలు

హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..

హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ట్రాన్సిట్ టోల్ విధించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే నావిగేషన్, పర్యావరణ పరిరక్షణ, బీమా, సముద్రయాన సేవలకు సంబంధించిన ఛార్జీలు కొనసాగుతాయని వెల్లడించింది. అమెరికాతో ఒప్పందం కుదిరినా పూర్తి స్థాయిలో విశ్వాసం లేదని ఇరాన్ పేర్కొంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన…

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?

ఇటీవలే ఎన్నిలకల్లో విజయం సాధించిన తమిళనాడు సీఎంగా బాధ్యలు చేపట్టిన టీవీకే చీఫ్, నటుడు విజయ్‌ను సినీ నటుడు విశాల్ కలిశాడు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించారు. తాను సీఎం విజయ్‌ను కలిసినట్టు నటుడు విశాత్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో…

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణ వార్తలు

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.…

రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిపిందే. సింగపూర్‌లో వివిధ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో రాయలసీమలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని అన్నారు. సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ…

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..

పాత మట్టి ఇళ్లు, వర్షం కురిసే వేళ కాగితపు పడవ ఆటలు… 90ల నాటి పల్లె జీవితం, మన చిన్ననాటి జ్ఞాపకాలు. ఎండలో మట్టి ఇంటి సహజసిద్ధమైన చల్లదనం, వానలో మట్టి వాసన, అరుగులపై కబుర్లు, నేరేడు పండ్ల రుచి - ఇవన్నీ ఇప్పుడు ఎంత కోరుకున్నా దొరకని…