అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ అగ్రికల్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌- ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఐకార్‌- ఏఐఈఈఏ పీజీ) 2026 పీజీ నోటిఫికేషన్‌ విడుదలైంది.. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ…

కాకులు పగబడతాయా.. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే విషయాలు.. తప్పక తెలుసుకోండి..
తెలంగాణ వార్తలు

కాకులు పగబడతాయా.. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే విషయాలు.. తప్పక తెలుసుకోండి..

పగ.. చంపేయాలన్నంత పగ. ఒక్కసారి చూస్తే చాలు వెంట పడి వేటాడి అంతం చేయాలన్నంత పగ. ఇదంతా మనుషుల గురించి కాదు.. పక్షుల గురించి అందులోను కాకుల గురించి అవును కాకులే.. ఒక్కసారి పగ పట్టాయంటే 17 ఏళ్ల వరకు మనిషి ముఖాన్ని మర్చిపోవు.. మనిషినే కాదు తమకు…

ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండల నుంచి ఉపశమనం లభించింది.. చల్లని కబురు చెబుతూ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. శని, ఆదివారాల్లో వర్షాలు కురిస్తాయి.. ఆ తర్వాత తిరిగి…

మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!
తెలంగాణ వార్తలు

మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!

హైరదాబాద్‌ నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏకంగా పోలీసు అధికారుల ఇళ్లలోకి చొరబడి మరీ కొందరు దుండగులు దొంగతనాలు, దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ IAS, IPS క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్‌ వినయ్‌ రంజన్‌ రే భార్య దారుణ హత్యకు గురికావడం…

ఆ పేరున్న వ్యక్తులకు హైదరాబాద్ జూ పార్క్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?
తెలంగాణ వార్తలు

ఆ పేరున్న వ్యక్తులకు హైదరాబాద్ జూ పార్క్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

మీరు పేరు డేవిడ్ హా.. మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? అయితే మీరు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను ఇప్పుడు ఫ్రీగా సందర్శించవచ్చు. అవును నిజం. డేవిడ్ అనే పేరున్న వారికి మే 8వ తేదీన ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు జూ నిర్వాహకులు ప్రకటించారు. ఓన్లీ డేవిడ్…

వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!
తెలంగాణ వార్తలు

వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎమ్మెల్సీ కవితకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.. అక్టోబర్ నుండి తన పని ప్రారంభించి, కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి వ్యూహరచన చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి, సోషల్ మీడియాలో కవిత బలాన్ని…

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. సౌత్ ఈస్ట్ సెంట్రల్…

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్‌‌టిఎ) దేశవ్యాప్తంగా ఈ పరీక్షను…

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. ఎండ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.…

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!
తెలంగాణ వార్తలు

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!

తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, ఈసారి ఆయన పర్యటనకు ముందే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పాల్గొనే బహిరంగ సభ పేరు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించిన పేరును మార్చాలని ఆదేశించడం…