మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. కానీ ఈ సమయంలోనే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. వరుసగా రెండు రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరుకుంది. రెండు రోజుల్లోనే…

సగ్గుబియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! ఎన్ని సమస్యలు దూరమవుతాయో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సగ్గుబియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! ఎన్ని సమస్యలు దూరమవుతాయో తెలుసా..?

సగ్గుబియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి మీకు తెలుసా..? ఇది కర్రపెండలంలో నుండి తీసుకుని తయారుచేసి పిండిని ఎండలో ఆరబెట్టి వినియోగిస్తారు. దీనిలో అధికంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, విటమిన్ C, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని సరిగ్గా డైట్‌లో చేర్చడం వల్ల శరీరానికి అనేక…

మహా కుంభమేళాలో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్లతో చీవాట్లు.. ఏమైందంటే? వీడియో
వార్తలు సినిమా

మహా కుంభమేళాలో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్లతో చీవాట్లు.. ఏమైందంటే? వీడియో

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాకు సినీ తారలు తరలి వెళుతున్నారు. అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం తమ ఆధ్యాత్మిక యాత్రలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా…

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర భేటీ.. కారణం అదేనా..?
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర భేటీ.. కారణం అదేనా..?

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశమవుతోంది. ఈ భేటీకి దీపాదాస్ మున్సీ, పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు…

శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి.. అధికారుల నిర్లక్ష్యానికి గాలిలోకి కార్మికుడి ప్రాణాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి.. అధికారుల నిర్లక్ష్యానికి గాలిలోకి కార్మికుడి ప్రాణాలు..!

శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి దొర్లింది. విద్యుత్ కార్మికుడిని కాపాడేందుకు దేవస్థాన వైద్యశాల వైద్యులు అన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. దేవస్థానం అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ లోపంతో కార్మికుడు మృతి చెందినట్లుగా స్థానికులు మండిపడుతున్నారు. శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి…

రైతు పొలం దున్నుతుండగా బయపడింది చూసి ఆశ్చర్యం..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైతు పొలం దున్నుతుండగా బయపడింది చూసి ఆశ్చర్యం..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో.. ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఓ రైతు పొలం దున్నతుండగా పురాతన కరవాలం బయటపడింది. అయితే గతంలో కూడా ఈ గ్రామ శివార్లోని పొలాల్లో చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన అవశేషాలు బయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ లాగానే ఆ రైతు తన…