బంగారం దిగుమతులు పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమా? నిపుణులు ఏమంటున్నారంటే?
భారత్లో పెరుగుతున్న బంగారం దిగుమతులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనవసర కొనుగోళ్లు వాయిదా వేయాలని కోరారు. ఇది దేశ విదేశీ మారక నిల్వలు, వాణిజ్య లోటు పై ఒత్తిడి పెంచుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో పెరుగుతున్న బంగారం దిగుమతులపై ప్రధాని…




