ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?

భారత ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. దేశంలో పెరుగుతున్న డిమాండ్, దిగుమతులపై అధిక ఆధారపడటంతో DGFT కొన్ని వెండి ఉత్పత్తులను 'లిమిటెడ్‌' కేటగిరీలోకి మార్చింది. ప్రపంచంలో పెరు అత్యధిక వెండి నిల్వలు కలిగి ఉండగా, భారత్ 10వ స్థానంలో ఉంది. అధిక వినియోగం, తక్కువ నిల్వల కారణంగా,…

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే
తెలంగాణ వార్తలు

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే

సంగారెడ్డి జిల్లా రైకోడ్ మండలం రామోజిపల్లి గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు మైనర్ బాలురు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులను నిరంజన్ (13), బసవరాజు (10), మరియు మణి (12) గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఈత కొట్టడానికి చెరువులోకి దిగారు. లోతు అంచనా…

బాక్సాఫీస్‌పై ‘వీరభద్రుడి’ ప్రతాపం.. మూడు రోజుల్లో సూర్య సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
వార్తలు సినిమా సినిమా వార్తలు

బాక్సాఫీస్‌పై ‘వీరభద్రుడి’ ప్రతాపం.. మూడు రోజుల్లో సూర్య సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

సూర్య నటించిన కరుప్పు ( తెలుగులో వీరభద్రుడు) సినిమా రిలీజ్ కు ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా సినిమాలో హీరో సూర్య గాడ్ మోడ్ అవతారం, యాక్షన్ సీన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య…

నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ కోటా.. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల…

రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాక, ఉపరితల ఆవర్తల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల సమయంలో గంటకు 50-60…