ఇది కషాయం కాదు.. అమృతం.. 30 రోజులు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
లైఫ్ స్టైల్ వార్తలు

ఇది కషాయం కాదు.. అమృతం.. 30 రోజులు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..

మెంతుల నీరు ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన మెంతుల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా.. షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటంలో అద్భుతంగా సహాయపడుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతులు భారతీయ వంటశాలలలో ఒక…

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ తమ నటనతోపాటు గ్లామరస్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. అయితే కథానాయికలుగా సినీరంగంలోకి అడుగుపెట్టకముందు వివిధ రంగాల్లో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ డాక్టర్ అని మీకు తెలుసా.? ఓ ఇంటర్వ్యూలో తన చదువు…

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..
బిజినెస్ వార్తలు

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..

ఇంటిపై సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే. జూన్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు రానున్నాయి. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కరెంట్ బిల్లు తగ్గించుకునేందుకు ఇటీవల ఇంటిపై…

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
తెలంగాణ వార్తలు

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?

ఒకప్పుడు హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబాలు సులభంగా స్థలం కొనగలిగేవి. కానీ ఇప్పుడు నగరంలో చిన్న ప్లాట్ కొనాలన్నా కోట్లు అవసరమయ్యే పరిస్థితి. గత 25–30 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో మారిపోయింది. ఒకప్పుడు గజం రూ.1800 మాత్రమే ఉన్న హైటెక్ సిటీ ప్రాంతం.. ఇప్పుడు…

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.

ఏపీ ప్రజలకు అలర్ట్. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. ఇప్పుడు వర్షాలతో కాస్త ఉపశమనం లభించింది. అటు నైరుతి రుతుపవనాలపై కూడా కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో మరింతగా విస్తరించనున్నాయి. దక్షిణ బీహార్ నుండి ఉత్తర కోస్తా…