Recent Posts

సినిమా

కాంతార సినిమాలో దైవాన్ని వెక్కించిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయం మెట్లు ఎక్కించిన కోర్టు..
వార్తలు సినిమా

కాంతార సినిమాలో దైవాన్ని వెక్కించిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయం మెట్లు ఎక్కించిన కోర్టు..

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నాళ్ల క్రితం ఓ అవార్డు వేడుకలో కాంతార చిత్రంలోని పంజుర్లి దైవం హావభావాలను ప్రదర్శిస్తూ వెక్కించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.…

తెలంగాణ

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..
తెలంగాణ వార్తలు

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..

డీజిల్ ధరలు పెరగడంతో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బస్సు టికెట్ ధరలును పెంచనున్నారనే ప్రచారం సాగుతోంది.…

ఆంధ్రప్రదేశ్

ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండల మధ్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం…

Read More
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాదిమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వివిధ దర్శనాలతో స్వామివారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను విడుదల చేస్తోంది. తాజాగా దేశ, విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు…

Read More
తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. డీటైల్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. డీటైల్స్ ఇవే..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారీ శుభవార్త. రైల్వేశాఖ మరికొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సమ్మర్ హాలీడేస్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే

ఇప్పుడేం కొత్త కాదు.. గతంలో ఇండస్ట్రీలో స్టార్స్‌గా రాణిస్తున్న స్టార్స్.. వారి కుటుంబంలోని వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేవాళ్లు. తమ బంధువుల పిల్లలను.. సొంత బ్రదర్స్ లేదా సిస్టర్స్‌ను ఎంకరేజ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా అక్కాచెల్లెళ్లు చాలామందే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించారు. ఆ…

మరికాసేపట్లో ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
తెలంగాణ వార్తలు

మరికాసేపట్లో ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలకానున్నాయి. ఈ మేరకు నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా.. తెలంగాణ రాష్ట్ర…

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ టైప్‌లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అంటే పెన్ను, పేపర్ విధానంలో వ్యాసరూపంలో ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈమేరకు పరీక్షల షెడ్యూల్ తేదీలను తమ అధికారిక వెబ్ సైట్‌లో ఇప్పటికే కమిషన్‌ పొందుపరిచింది. తాజాగా ఈ పరీక్షల హాల్‌టికెట్లను.. ఆంధ్రప్రదేశ్‌…

నేడు వడగండ్ల వానలు, ఈదురు గాలులు.. ఆరంజ్ అలెర్ట్ జారీ!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు వడగండ్ల వానలు, ఈదురు గాలులు.. ఆరంజ్ అలెర్ట్ జారీ!

తెలుగు రాషాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవేసు ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తుంటే.. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన…

ఏ రోగం లేకుండా వందేళ్లు బతకాలా.. ఈ గింజలు చేసే అద్భుతాలు తెలుసుకోండి
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఏ రోగం లేకుండా వందేళ్లు బతకాలా.. ఈ గింజలు చేసే అద్భుతాలు తెలుసుకోండి

రాగుల లానే కొర్రలు ఒక పోషకాలతో నిండిన చిరు ధాన్యాలు. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విరివిగా వాడబడుతుంది. కొర్రలు రొట్టెలు, జావ, డోస, ఇడ్లీ, అన్నం రూపంలో తినవచ్చు. ఈ…

విదేశీ పెట్టుబడిదారులు లేరు.. ప్రైవేట్ జెట్‌లు లేవు.. బాబా రాందేవ్ జాతీయవాద మంత్రంతో పతంజలి నిర్మాణం
బిజినెస్ వార్తలు

విదేశీ పెట్టుబడిదారులు లేరు.. ప్రైవేట్ జెట్‌లు లేవు.. బాబా రాందేవ్ జాతీయవాద మంత్రంతో పతంజలి నిర్మాణం

పతంజలి ఆయుర్వేదం తన జాతీయ సేవను మతపరమైన సేవతో అనుసంధానిస్తుంది. ఒక వైపు కంపెనీ తన లాభాలలో కొంత భాగాన్ని గ్రామాలు, గిరిజన ప్రాంతాలలో విద్యను వ్యాప్తి చేయడంలో పెట్టుబడి పెడుతుంది. అదే సమయంలో పతంజలి వేద, సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి.. పతంజలి ఆయుర్వేద ఈ రోజుల్లో ‘గులాబీ…

మొన్న భర్త.. ఇప్పుడు భార్య.. బిగ్ బాస్ ఆఫర్ పై అమర్ దీప్ భార్య ఏమన్నదంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొన్న భర్త.. ఇప్పుడు భార్య.. బిగ్ బాస్ ఆఫర్ పై అమర్ దీప్ భార్య ఏమన్నదంటే..

బుల్లితెరపై సీరియల్ హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అమర్ దీప్. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు అమర్ దీప్. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి విన్నర్ మెటిరియల్ గా వెళ్లడం.. చివరకు రన్నరప్ అయినప్పటికీ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.…

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
తెలంగాణ వార్తలు

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలకానున్నాయి. నాంపల్లిలోని విద్యాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా ఇంటర్‌ ఫీలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎస్‌ కృష్ణ ఆదిత్య తాజాగా ఫలితాల విడుదల…

శ్రీవారి భక్తులకు బిగ్‌ రిలీఫ్‌.. ఇక తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ రిలీఫ్‌.. ఇక తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌!

తిరుమల కొండపై వాహనాల రద్దీకి చెక్ చెప్పేందుకు అలిపిరి బేస్ క్యాంప్ నిర్మాణంపై టీటీడీ ఫోకస్ చేసింది. టీటీడీ విజన్- 2047లో అలిపిరి బేస్ క్యాంప్ కు లైన్ క్లియర్ అయింది. భక్తుల రద్దీకి తగట్టుగా అలిపిరి వద్దే పార్కింగ్ ఇతర సౌకర్యాలను అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.…

నేడు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!

ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో…