పిల్లలు, పెద్దలు, బాలింతలు.. ఎవరికైనా నడుము బలానికి చేసి పెట్టే సున్నుండలు.. తయారు చేయడం సింపుల్‌
లైఫ్ స్టైల్ వార్తలు

పిల్లలు, పెద్దలు, బాలింతలు.. ఎవరికైనా నడుము బలానికి చేసి పెట్టే సున్నుండలు.. తయారు చేయడం సింపుల్‌

తెలుగు సంప్రదాయ వంటకాలలో ప్రత్యేక స్థానం పొందిన మినప సున్నుండలు రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. మినప్పప్పు, బెల్లం, నెయ్యితో తయారయ్యే ఈ లడ్డూల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లల ఎదుగుదల నుంచి ప్రసవానంతర మహిళల ఆరోగ్యం వరకు ఎంతో మేలు…

5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
బిజినెస్ వార్తలు

5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!

ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, వినియోగదారులు తమ చోటు గ్యాస్ సిలిండర్‌ను ఇండేన్ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల నెట్‌వర్క్ ద్వారా, ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్‌లెట్‌లు, ఎంపిక చేసిన కిరాణా దుకాణాలు, మరియు ఎంపిక చేసిన స్థానిక సూపర్‌మార్కెట్‌ల వంటి ఇతర విక్రయ కేంద్రాల ద్వారా పొందవచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు…

సీఎం సాబ్.. జరూర్ ఆనా! సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
తెలంగాణ వార్తలు

సీఎం సాబ్.. జరూర్ ఆనా! సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. యూకేలో జరగనున్న ఈ పెళ్ళికి హాజరు కావాలని కోరుతూ సీఎం నివాసంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. రాజకీయంగా భిన్న ధ్రువాలుగా ఉన్నా, వ్యక్తిగత సందర్భాల్లో నేతలు పరస్పర మర్యాదలు కొనసాగించడం తెలంగాణ…

NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!

నీట్ యూజీ 2026 రీ ఎగ్జాం పలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. తాజాగా ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే తుది ఆన్సర్ కీని కూడా వెల్లడించనుంది. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత ఆ వెనువెంటనే నీట్ యూజీ ఫలితాలను కూడా వెల్లడిస్తుంది..…

జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసుల కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసుల కీలక ప్రకటన..

కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 26 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలించినా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నారి జాడ తెలిపిన వారికి రూ.1 లక్షల నగదు బహుమతి ప్రకటిస్తూ, సమాచారం ఇచ్చిన…