వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

వర్షాకాలంలో చాలా మందికి వర్షపు నీటిని తాగే అలవాటు ఉంటుంది. అది నేరుగా ప్రకృతి నుండి వస్తుంది. కాబట్టి చాలా స్వచ్ఛమైనదని, ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు. అయితే, ఈ వర్షపు నీటిని తాగడం వల్ల అమృతం లాంటి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం కూడా…

మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!
బిజినెస్ వార్తలు

మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!

డీమార్ట్‌ ఈ సరికొత్త ప్రయత్నానికి కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్‌కు 503 స్టోర్లు ఉన్నాయి. ఈ భారీ నెట్‌వర్క్‌ను వాడుకోవడం ద్వారా కస్టమర్లను ఆకర్షించే ఖర్చులు (CAC), అదనపు అద్దెల భారం వంటి సవాళ్లను డీమార్ట్ సులువుగా దాటేయగలుగుతోంది.. రిటైల్ రంగంలో సరికొత్త…

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నయా జోష్..రిజిస్ట్రేషన్ల జోరు.. కొత్త వెంచర్ల హవా!
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నయా జోష్..రిజిస్ట్రేషన్ల జోరు.. కొత్త వెంచర్ల హవా!

భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఐటీ పెట్టుబడులు, డేటా సెంటర్ల విస్తరణ, మెట్రో అభివృద్ధి, నగర విస్తరణతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేగంగా దూసుకెళ్తోంది. పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యంగా మారుతున్న నగరంలో భవిష్యత్తులో ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.…

తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, సేవా టికెట్లు ఇప్పిస్తామని నమ్మించి భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన మాజీ టీటీడీ ఉద్యోగి టి. అరుణ్‌కుమార్‌ ఇప్పటికే ఇదే తరహా కేసులో అరెస్టై ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ, మళ్లీ భక్తులను…

మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?

మనిషిని భూమిలో పాతిపెట్టిన తర్వాత శరీరం పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి పట్టే సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మృదు కణజాలం 1–3 సంవత్సరాల్లో కుళ్లిపోతే, ఎముకలు పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి 20–50 సంవత్సరాలు పట్టవచ్చని ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఎంత…