Recent Posts

సినిమా

కాంతార సినిమాలో దైవాన్ని వెక్కించిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయం మెట్లు ఎక్కించిన కోర్టు..
వార్తలు సినిమా

కాంతార సినిమాలో దైవాన్ని వెక్కించిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయం మెట్లు ఎక్కించిన కోర్టు..

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నాళ్ల క్రితం ఓ అవార్డు వేడుకలో కాంతార చిత్రంలోని పంజుర్లి దైవం హావభావాలను ప్రదర్శిస్తూ వెక్కించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.…

తెలంగాణ

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..
తెలంగాణ వార్తలు

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..

డీజిల్ ధరలు పెరగడంతో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బస్సు టికెట్ ధరలును పెంచనున్నారనే ప్రచారం సాగుతోంది.…

ఆంధ్రప్రదేశ్

ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండల మధ్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం…

Read More
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాదిమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వివిధ దర్శనాలతో స్వామివారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను విడుదల చేస్తోంది. తాజాగా దేశ, విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు…

Read More
తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. డీటైల్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. డీటైల్స్ ఇవే..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారీ శుభవార్త. రైల్వేశాఖ మరికొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సమ్మర్ హాలీడేస్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

వాహనదారులారా అటెన్షన్‌.. ఇకపై వాటికి హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టాల్సిందే!
తెలంగాణ వార్తలు

వాహనదారులారా అటెన్షన్‌.. ఇకపై వాటికి హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టాల్సిందే!

రేవంత్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వాహన ఆధారిత నేరాలను తగ్గించేందుకు హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇకపై రోడ్డుపైకి వచ్చే ఏ వాహనానికైనా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌ కచ్చితంగా ఉండాల్సిందే అంటోంది తెలంగాణ…

హైదరాబాద్ వాసులూ అలర్ట్.. ఇకపై అలా చేస్తే రూ. 5 వేల ఫైన్.. వివరాలు ఇవిగో!
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ వాసులూ అలర్ట్.. ఇకపై అలా చేస్తే రూ. 5 వేల ఫైన్.. వివరాలు ఇవిగో!

హైదరాబాద్‌లో నల్లాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టబోతోంది జలమండలి. మోటార్ల ద్వారా నల్లా నీటిని తోడేస్తున్న తోడేళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మోటార్‌ ఫ్రీ టాప్‌ వాటరే లక్ష్యంగా రంగంలోకి దిగబోతున్నాయి ప్రత్యేక బృందాలు. నల్లాకు మోటార్లు బిగించి నీటిని తోడుతున్నట్టు తేలితే.. మొత్తంగా కనెక్షన్‌ కట్‌చేసి.. ఐదువేల…

ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఉలిందకొండలో 40.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. ఆ వాతావరణ వివరాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ వార్తలో తెలుసుకుందామా.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర-…

ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో టెక్నాలజీని వినియోగించుకోవాలని, ఆన్‌లైన్ ప్రక్రియలను అమలు చేయాలని సూచించారు. అన్ని ఆదాయార్జన శాఖలు లక్ష్యాలను చేరుకోవాలని ఆయన అధికారులను కోరారు. రాష్ట్ర…

వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌!
బిజినెస్ వార్తలు

వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌!

చైనాపై చర్య తీసుకున్న తర్వాత అమెరికా త్వరలో ఔషధ ఉత్పత్తులపై భారీ సుంకాలను విధించబోతోందని ట్రంప్ అన్నారు. ఇప్పటివరకు ఫార్మా రంగాన్ని అమెరికా పరస్పర సుంకం విధానం నుండి మినహాయించారు. కానీ ఇప్పుడు ఈ విధానం పరిధిని విస్తరించవచ్చు. అమెరికా, చైనా మధ్య టారిఫ్ యుద్ధం మరోసారి ప్రపంచవ్యాప్తంగా…

భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్‌ బాధితులు.. కీలక రిపోర్ట్‌ విడుదల చేసిన అపోలో
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్‌ బాధితులు.. కీలక రిపోర్ట్‌ విడుదల చేసిన అపోలో

ఈ నివేదిక ఒక నిశ్శబ్ద మహమ్మారి గురించి వెల్లడించింది. అయితే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది తమకు తెలియకుండానే వివిధ రకాల వ్యాధులతో జీవిస్తున్నారని తెలిపింది. ఈ నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవనశైలి…

గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!
తెలంగాణ వార్తలు

గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!

గంజాయి అమ్ముతున్నట్టు తమపై దుష్ప్రచారం చేస్తున్నాడని తమ ఫ్రెండ్‌ను స్నేహితులే కొట్టిచంపిన ఘటన మేడ్చల్‌ జిల్లా జవహారనర్‌ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌లో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్…

ఎండ, ఉక్కపోత.. తాజాగా వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండ, ఉక్కపోత.. తాజాగా వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

బుధవారం (09-03-25) అల్లూరి సీతరామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు(3) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు వడగాలులు(25) వీచే అవకాశం ఉన్న మండలాలు.. బుధవారం (09-03-25) అల్లూరి సీతరామరాజు జిల్లా…

నిన్నటిదాకా ఒక లెక్క.. ఇవాల్టి నుంచి మరో లెక్క.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిన్నటిదాకా ఒక లెక్క.. ఇవాల్టి నుంచి మరో లెక్క.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

చైర్మన్‌ చంద్రబాబు.. అవును.. మీరు విన్నది నిజమే.. ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.. ఏపీలో అన్ని పనులు చక్కబెట్టేందుకు, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ఆయన చైర్మన్‌ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క. ఇవాల్టి నుంచి మరో లెక్క…

శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!

ఐరన్ అనేది మన శరీరానికి అత్యంత కీలకమైన ఖనిజాల్లో ఒకటి. ఇది ముఖ్యంగా ఎర్ర రక్తకణాల్లో ఉండే హీమోగ్లోబిన్ నిర్మాణానికి అవసరమవుతుంది. హీమోగ్లోబిన్ సహాయంతో ఆక్సిజన్‌ను మన శరీరంలో ప్రతి భాగానికీ సరఫరా చేయడం జరుగుతుంది. ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో తగినంత ఆక్సిజన్ ప్రసరణ జరగదు.…