కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్స్.. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్ల నష్టం!
బిజినెస్ వార్తలు

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్స్.. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్ల నష్టం!

స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా పెట్టుబడిదారులు గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఈ నష్టం BSE మార్కెట్ క్యాప్‌కు సంబంధించినది. ఒక రోజు ముందు రూ.4,65,68,777.25 కోట్లుగా ఉన్న BSE మార్కెట్ క్యాప్ మంగళవారం రూ.4,57,15,068.67 కోట్లకు పడిపోయింది. అంటే ట్రేడింగ్ సెషన్‌లో పెట్టుబడిదారులు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…

ఈ ఒక్క పని చేస్తే రూ.50 లక్షల రుణంపై రూ.18 లక్షలు ఆదా.. బ్యాంకర్లు కూడా ఆశ్చర్యపోతారు!
బిజినెస్ వార్తలు

ఈ ఒక్క పని చేస్తే రూ.50 లక్షల రుణంపై రూ.18 లక్షలు ఆదా.. బ్యాంకర్లు కూడా ఆశ్చర్యపోతారు!

మీరు బ్యాంకు నుంచి రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే ఏళ్ల తరబడి ఈఎంఐలు చెల్లించడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది. తీసుకున్న రుణం కంటే రెట్టింపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే రూ.50 లక్షల రుణంపై ఏకంగా రూ.18 లక్షల వరకు ఆదా…

సంక్రాంతి వేళ సామాన్యుడికి బిగ్‌ షాక్.. 3లక్షలకు చేరువలో సిల్వర్! గోల్డ్‌ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
బిజినెస్ వార్తలు

సంక్రాంతి వేళ సామాన్యుడికి బిగ్‌ షాక్.. 3లక్షలకు చేరువలో సిల్వర్! గోల్డ్‌ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

పండగవేళ పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు మరో షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలోనే బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటికే ఆల్‌టైం హైకి చేరి రూ.1.40లక్షల మార్క్‌ను…

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!
బిజినెస్ వార్తలు

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!

భారతదేశంలో తయారు చేసే ప్రతిదీ, ప్రపంచం కోసమే అయ్యి ఉండాలిః ప్రధాని మోదీ కాలక్రమేణా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతోంది. ఇంతలో, 2026 ఫిబ్రవరిలో భారతదేశంలో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. ఈ…

రాగి ధర ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలు ఇవే
బిజినెస్ వార్తలు

రాగి ధర ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలు ఇవే

ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు మాత్రమే పెరుగుతున్నాయనుకుంటున్నాము. కానీ మరో మెటల్‌ ధర ఆకాశాన్ని తాకేల పరుగులు పెడుతోంది. అదే రాగి. ఈ రాగి ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. ధరలు పెరగడానికి కారణాలను వివరిస్తున్నారు నిపుణులు.. బంగారం, వెండి లోహ రంగాన్ని ఆధిపత్యం చేస్తున్నాయి. ఇప్పుడు…

వామ్మో.. వరల్డ్ వార్-3? దెబ్బకు పరుగులుపెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

వామ్మో.. వరల్డ్ వార్-3? దెబ్బకు పరుగులుపెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

బంగారు ప్రియులకు ఇదో బ్యాడ్‌ న్యూస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే.. ఇవాళ ఒక్క రోజే బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. మార్నింగ్ ఆరు గంటల నుంచి 24 క్యారెట్ల బంగారం తులంపై రూ.2000పైగా పెరగగా.. వెండి ధర కేజీపై రూ.6000 వరకు పెరిగింది. బంగారం, వెండి ధరలు…

వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
బిజినెస్ వార్తలు

వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

ఒక దేశం ఏడాది మొత్తం కష్టపడి సంపాదించే ఆదాయం కంటే.. ఆ దేశంలోని ఇళ్లలో ఉన్న సంపద విలువే ఎక్కువైతే..? అది అసాధ్యం అనిపిస్తోందా.. కానీ దేశంలో ఇది ఇప్పుడు సుసాధ్యమైంది. ప్రపంచ అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయేలా భారతీయ మహిళల వద్ద ఉన్న పసిడి నిల్వలు ఇప్పుడు ఒక చారిత్రాత్మక…

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి.. ఎంతంటే.?
బిజినెస్ వార్తలు

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి.. ఎంతంటే.?

భారతదేశంలో సామాన్య, మధ్యతరగతి నుంచి అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం రైల్వే ప్రయాణం. ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకుని తమ తమ దైనందిన జీవితాలను గడుపుతుంటారు. అయితే వారందరీ ఓ విజ్ఞప్తి.. ఇవాళ్టి నుంచి కొత్త రైలు చార్జీలు అమలులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీలన్నీ…

వామ్మో.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..
బిజినెస్ వార్తలు

వామ్మో.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..

రూపాయి బలహీనత ప్రభావవం, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ కు చేరుకుంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.…

షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే
బిజినెస్ వార్తలు

షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే

బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. తులం బంగారం లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది. ఇక వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. సోమవారం నుంచి బంగారం ధరలకు బ్రేకులు పడటం లేదు. భారీ స్థాయిలో పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. బంగారం ధరలు సోమవారం నుంచి…