ప్రజలకు తెలంగాణ సర్కార్‌ భారీ గుడ్‌న్యూస్‌.. మరో సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!
బిజినెస్ వార్తలు

ప్రజలకు తెలంగాణ సర్కార్‌ భారీ గుడ్‌న్యూస్‌.. మరో సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉద్యోగులకు 15% నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలకు సూచనలు సూచనలు చేశామని, ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలతో ఒప్పందం.. కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్ -డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించడం…

గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..
బిజినెస్ వార్తలు

గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..

గ్యాస్ కొరత నేపథ్యంలో కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ఉండగా.. ఇందులో ఇక నుంచి 10 కిలోల ఎల్పీజీా మాత్రమే నింపుతారని తెలుస్తోంది. దేశంలో గ్యాస్ కొరత లేదని…

భారీగా పడిపోతున్న వెండి ధర.. జస్ట్‌ 10 రోజుల్లో ఎంత తగ్గిందో తెలిస్తే అవాక్కవుతారు!

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. గతంలో పరుగులు పెడుతూ రోజురోజుకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు… ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఇక వెండి విషయానికొస్తే కేవలం పది రోజుల్లోనే ఎంత తగ్గిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.. ఇటీవల కాలంలో వెండి (Silver)…

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?

యుద్ధం కారణంగా భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు ఆగిపోయాయి. ఫలితంగా ధరలు గణనీయంగా తగ్గాయి. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (NECC) అందించిన డేటా ప్రకారం, గత కొన్ని వారాలలో తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాల్లో గుడ్ల ధరల.. పశ్చిమాసియాలో యుద్ధం పరోక్ష ప్రభావం…

గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..
బిజినెస్ వార్తలు

గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై డెలివరీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా కొత్త రూల్స్ తీసుకొస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరో కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. అదేంటంటే.. ఓటీపీని తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వల్ల గ్యాస్ డెలివరీలో జాప్యం జరుగుతుంది. గ్యాస్ కొరత…

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్
బిజినెస్ వార్తలు

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ వెయింట్ పీరియడ్‌లో మార్పులు చేసింది. 45 రోజులకు వెయిటింగ్ పీరియడ్‌ను పెంచింది. గతంలో ఇది 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు మరోసారి పెంచింది. ఈ మేరకు గురువారం కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్…

వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!
బిజినెస్ వార్తలు

వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!

బంగారం ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం. సామ్రాజ్యాలను నిర్మిస్తుంది. ఆర్థిక వ్యవస్థలను నిలబెడుతుంది. ఇక, మన భారతదేశంలో బంగారాన్ని కుటుంబ వారసత్వ సంపదలాగా భద్రపరుస్తారు. కానీ, ప్రపంచంలోనే బంగారు రాజధాని ఏదో మీకు తెలుసా? అంటే దాదాపుగా అందరూ కర్ణాటకలోని కోలార్ అనుకుంటారు.. కానీ, అది వాస్తవం…

ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం
బిజినెస్ వార్తలు

ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం

అద్దెకున్న వ్యక్తులు 12 సంవత్సరాలకు పైగా అద్దె చెల్లిస్తే ఆస్తికి యజమానులుగా మారతారనేది ఒక అపోహ. అయితే, భారతీయ చట్టాల ప్రకారం, అద్దెదారుడు అద్దె చెల్లిస్తూనే ఉంటే శాశ్వత అద్దెదారుడిగా మారతారే తప్ప, ఆస్తి యాజమాని టైటిల్ డీడ్ ద్వారా మాత్రమే బదిలీ అవుతుంది. యజమాని ఆస్తి పన్ను…

మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్‌ చేసే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?
బిజినెస్ వార్తలు

మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్‌ చేసే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఈ పథకంలో ముందస్తు విత్‌డ్రాయల్ నిబంధనలు కూడా ఉన్నాయి. ఖాతాదారుడు మరణించినా లేదా కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఎప్పుడైనా ఖాతాను మూసివేయవచ్చు. సాధారణ పరిస్థితుల్లో, 30 నెలల తర్వాత (రెండు సంవత్సరాల ఆరు నెలలు) ముందస్తు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు.. మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు, మంచి రాబడిని…

చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని రోజులకు సరిపడ ముడి చమురు ఉందంటే..?
బిజినెస్ వార్తలు

చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని రోజులకు సరిపడ ముడి చమురు ఉందంటే..?

గల్ఫ్‌ దేశాల్లో యుద్దం కారణంగా భారత్‌లో పెట్రో ఉత్పత్తుల సంక్షోభంపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్‌ దగ్గర ప్రస్తుతం 100 మ మిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ప్రత్యామ్నాయాలపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది.…