పరగడుపున పసుపు జీలకర్ర నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

పరగడుపున పసుపు జీలకర్ర నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

పరగడుపున పసుపు జీలకర్ర నీరు తాగొచ్చా..? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..? జీలకర్ర, పసుపును నీటిలో కలిపి తయారుచేసే ఈ సాధారణ డ్రింక్ ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే మన శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయం కాఫీ టీ తాగడానికి బదులుగా…

బ్లాక్ బస్టర్ తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..
వార్తలు సినిమా

బ్లాక్ బస్టర్ తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన సినిమా ఇది. ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. అక్కినేని…

నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.. కట్ చేస్తే.. పాతబస్తీలో చాటుమాటు యవ్వారం
తెలంగాణ వార్తలు

నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.. కట్ చేస్తే.. పాతబస్తీలో చాటుమాటు యవ్వారం

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బెంగాల్‌, బర్మా నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు ఏంటో.. ఈ స్టోరీలో చూసేద్దాం మరి. మీరూ ఓ సారి లుక్కేయండి హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో పక్కా సమాచారంతో ఓ…

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు
తెలంగాణ వార్తలు

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. గజ్వేల్​లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి……

ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే.. అని వైసీపీ నేతలు అంటుంటే.. అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే.. అంటున్నారు కూటమి నేతలు.. ఏపీ బడ్జెట్‌ సమావేశాల వేళ వైసీపీ-కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అగ్గి రాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ…

హుర్రే.! ఏపీ మిర్చి రైతులకు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

హుర్రే.! ఏపీ మిర్చి రైతులకు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన

ఏపీ రాజకీయాల్లో ఘాటు పెంచిన మిర్చి ఎపిసోడ్‌లో శుభం కార్డు పడింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇక తెరపడినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో మిర్చి రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ కింద మద్దతు ధర ఇస్తామంది. ఏపీ రాజకీయాలను గత…