తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్ల.. మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము.…

నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం

నోటి పూత అనేది ఒక సాధారణ సమస్య. అందుకే చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ తరచుగా నోట్లో పుండ్లు, గాయాలు కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఓ తీవ్రమైన అనారోగ్య సమస్యకు ముందస్తు సంకేతంగా సూచిస్తుంది. కాబట్టి…

 మరోసారి సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్.. నెట్టింట వీడియో వైరల్..
వార్తలు సినిమా

 మరోసారి సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్.. నెట్టింట వీడియో వైరల్..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూల్లు బీభత్సం సృష్టిస్తోంది తండేల్ చిత్రం. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే రూ.21.27 వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీ…

పోక్సో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు.. ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు!
తెలంగాణ వార్తలు

పోక్సో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు.. ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు!

తప్పొప్పులను నిర్ణయించి శిక అమలు చేసే కోర్టు జడ్జి పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తి విచారణలో నేరం రుజువైంది. దీంతో జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును జీర్ణించుకోలేకపోయిన నిందితుడు ఆవేశంతో…

 కన్నులపండువగా శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..
తెలంగాణ వార్తలు

 కన్నులపండువగా శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..

శ్రీరామానుజాచార్య - 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సమతాకుంభ్‌ మహోత్సవాల్లో మరో మహాద్భుతం గరుడసేవలు. సాకేత రామచంద్రస్వామికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఐశ్వర్యానికి చిహ్నమైన గజవాహనంపై విహరించే స్వామిని దర్శించుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు గజ వాహన సేవ…

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?

ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం ఒంగోలు గిత్త ప్రాముఖ్యతను మరింతగా ప్రపంచానికి చాటింది. ఏకకాలంలో చలి, వేడిని తట్టుకునే గుణం, గణనీయమైన బలం, అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఈ జాతికి ప్రత్యేకతను అందిస్తాయి. మిగతా గిత్తలతో పోలిస్తే ఒంగోలు గిత్తలు ఎక్కువ…

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే

తెలుగు స్టేట్స్‌లో బర్డ్‌ ఫ్లూ.. వైరస్‌ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్‌ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటి.? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అవేంటో చూద్దాం.. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో…