మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్.. ‘ఇది ఒక సవాలు మాత్రమే కాదు’ అంటూ..
వార్తలు సినిమా

మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్.. ‘ఇది ఒక సవాలు మాత్రమే కాదు’ అంటూ..

టాలీవుడ్ లో క్రమశిక్షణకు మారు పేరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అలాంటి నటుడి ఇంట్లో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఆస్పత్రిలో జాయిన్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. మంచు ఫ్యామిలీలో మళ్లీ…

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాటిపైనే కొనసాగనున్న చర్చ..
తెలంగాణ వార్తలు

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాటిపైనే కొనసాగనున్న చర్చ..

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, సభలో చర్చ జరుగుతుందని తెలుస్తుంది. నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు…

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ వార్తలు

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాాదం జరిగింది. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న…

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..

స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు లడ్డూలను అందజేస్తుంది. ఈ విషయంపై భక్తుల్లో అసంతృప్తి ఉంది. అయితే త్వరలో భక్తులు కోరినన్ని లడ్డులు కొనుగోలు చేసుకునే వీలుని కల్పించేందుకు టీటీడీ రెడీ అవుతోంది. భక్తులకు అందించేందుకు అదనపు లడ్డు తయారీకి కావాల్సిన పోటు…

బాబోయ్.! ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాబోయ్.! ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు వానలే వానలు

ఏపీకి వరుసగా అల్పపీడన ముప్పులు పొంచి ఉన్నాయి. ఈ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. మరి ఆ వివరాలు ఇలా.. ఏపీ, తమిళనాడుకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24…

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో వానలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ తో రైతులు కోలుకోకముందే బంగాళాఖాతంలో మారోమారు అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఆదివారం ఉదయం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో…

బంగారం వెండి ధరలకు నేడు కళ్ళెం.. దిగి వచ్చిన గోల్డ్, సిల్వర్ రెట్లు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

బంగారం వెండి ధరలకు నేడు కళ్ళెం.. దిగి వచ్చిన గోల్డ్, సిల్వర్ రెట్లు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండడం లేదు. బంగారం, వెండి ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. పెళ్ళిళ్ళ సీజన్ మొదలు అవ్వడంతో పసిడి ప్రియులు ఆభరణాల షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిన్న కొంత మేర పెరిగిన పసిడి ధర ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం…

చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?

కార్బోహైడ్రేట్లు, జింక్, సోడియం, ఐరన్ పుష్కలంగా ఉన్న అరటి పిల్లల మొత్తం అభివృద్ధికి మంచి పండు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పిల్లలకు అరటిపండు ఇవ్వడం వల్ల వారి.. చలికాలంలో ఇంట్లో ఉండే పిల్లలను చలి నుంచి ఎలా కాపాడుకోవాలి? శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో…

శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య – శోభిత
వార్తలు సినిమా

శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య – శోభిత

శక్తిపీఠం, జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దర్శించుకున్నారు. నూతన దంపతులు నాగచైతన్య, శోభితలను వెంటపెట్టుకుని.. మల్లికార్జున స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. ఇక నాగార్జున కుంటుంబం ఆలయంలోకి రాగానే వేద పండితులు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామి…

తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!

ఎన్​డీఆర్​ఎఫ్​ తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బలమైన సైన్యం రెడీ అయింది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్రంపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త దళాన్ని సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో…