బంగారం వెండి ధరలకు నేడు కళ్ళెం.. దిగి వచ్చిన గోల్డ్, సిల్వర్ రెట్లు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

బంగారం వెండి ధరలకు నేడు కళ్ళెం.. దిగి వచ్చిన గోల్డ్, సిల్వర్ రెట్లు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండడం లేదు. బంగారం, వెండి ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. పెళ్ళిళ్ళ సీజన్ మొదలు అవ్వడంతో పసిడి ప్రియులు ఆభరణాల షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిన్న కొంత మేర పెరిగిన పసిడి ధర ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం…

చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?

కార్బోహైడ్రేట్లు, జింక్, సోడియం, ఐరన్ పుష్కలంగా ఉన్న అరటి పిల్లల మొత్తం అభివృద్ధికి మంచి పండు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పిల్లలకు అరటిపండు ఇవ్వడం వల్ల వారి.. చలికాలంలో ఇంట్లో ఉండే పిల్లలను చలి నుంచి ఎలా కాపాడుకోవాలి? శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో…

శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య – శోభిత
వార్తలు సినిమా

శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య – శోభిత

శక్తిపీఠం, జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దర్శించుకున్నారు. నూతన దంపతులు నాగచైతన్య, శోభితలను వెంటపెట్టుకుని.. మల్లికార్జున స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. ఇక నాగార్జున కుంటుంబం ఆలయంలోకి రాగానే వేద పండితులు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామి…

తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!

ఎన్​డీఆర్​ఎఫ్​ తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బలమైన సైన్యం రెడీ అయింది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్రంపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త దళాన్ని సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో…

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ప్రధానితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు కిషన్‌ రెడ్డి. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని…

స్టూడెంట్‌ను చితకబాదిన ఆర్మీ కాలింగ్‌ సంస్థ నిర్వాహకుడు.. యాక్షన్‌లోకి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్టూడెంట్‌ను చితకబాదిన ఆర్మీ కాలింగ్‌ సంస్థ నిర్వాహకుడు.. యాక్షన్‌లోకి నారా లోకేశ్

శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన ఆర్మీ కాలింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహకుల దారుణాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ.. ఆర్మీ కాలింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఏం జరిగింది?… శ్రీకాకుళం ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.…