పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల రేటు ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల రేటు ఎంత ఉందంటే..

మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. వాస్తవానికి, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు…

బార్లీ నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

బార్లీ నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

బార్లీ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంపుకు, బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. చక్కెర నియంత్రణ, మూత్రనాళ సమస్యల నివారణకు బార్లీ నీరు సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు బార్లీ నీరు తాగడం…

లోకల్ టూ గ్లోబల్.. రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
వార్తలు సినిమా

లోకల్ టూ గ్లోబల్.. రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మార్చి 27న (నేడు) చరణ్ బర్త్ డే కావడంతో ఈ సినిమా…

వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..

తానొక్కడనే పరుగెత్తడం కాదు.. ఇకపై మిమ్మల్నీ పరుగెత్తిస్తా.. బీ క్లియర్‌.. ఇవీ.. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్‌.. ఎస్‌.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి వేదికగా జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. చివరి…

నేడు మాడు పగిలే ఎండలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు మాడు పగిలే ఎండలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠరెత్తిస్తున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గురువారం (మార్చి 27) దాదాపు 424 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు…