ఊపందుకున్న భారతదేశ GDP.. ఆర్థిక వ్యవస్థ త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధి!
బిజినెస్ వార్తలు

ఊపందుకున్న భారతదేశ GDP.. ఆర్థిక వ్యవస్థ త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధి!

ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY25) భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)తో పోలిస్తే 5.6 శాతం కంటే మెరుగ్గా ఉంది. ప్రభుత్వ వ్యయం, పట్టణ వినియోగం మెరుగుపడటం వల్ల Q3 - GDP వృద్ధి 6.2-6.3 శాతం…

మోదుగ చెట్టుతో మస్త్‌ మస్త్‌ లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులుకోరు.
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మోదుగ చెట్టుతో మస్త్‌ మస్త్‌ లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులుకోరు.

ఇది మధుమేహ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవి కాలంలో విరగబూసే ఈ చెట్టు నిండా గులాబీ, పసుపు, ఎరుపు రంగుల కలయికతో కూడిన పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. ఆ చెట్టు ఆకులు, కొమ్మలు, కాడలు, బెరడు, వేర్లు, పూలు ఇలా అన్ని భాగాలు పలు…

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న లెక్కలు..
తెలంగాణ వార్తలు

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న లెక్కలు..

కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌గా మీనాక్షి మేడమ్ ల్యాండ్‌ అయ్యారు. సింపుల్‌గా ఉన్నప్పటికీ స్ట్రిక్ట్‌గానే కనిపిస్తున్నారు. వచ్చీరావడంతోనే పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్‌కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. ఇటు సీఎం సారూ కూడా పార్టీ విషయంలో ఇక సీరియస్‌గానే ఉంటానంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ మున్ముందు ఎలా ఉండబోతోంది…? పార్టీలో…

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్ ఇదే.. త్వరలోనే కేబినెట్ భేటీ..
తెలంగాణ వార్తలు

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్ ఇదే.. త్వరలోనే కేబినెట్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై ప్రధానంగా సమాలోచనలు జరగనున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు…

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్ధిని అంబుల వైష్ణవి… ఎందుకు ఇచ్చారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్ధిని అంబుల వైష్ణవి… ఎందుకు ఇచ్చారో తెలుసా?

ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అంబుల వైష్ణవిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె సేవాభావానికి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ, "అమరావతి అభివృద్ధి నా కల. రాజధాని నిర్మాణానికి కావాల్సిన మద్దతును రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సేకరించేందుకు నా వంతు కృషి చేస్తాను" అని తెలిపింది. అమరావతి…

ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తూ 3.22లక్షల కోట్లతో అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టామంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామంది. అయితే బడ్జెట్‌పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్‌ అంతగొప్పగా లేదంటూ సెటైర్లు వేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.. ఆంధ్రప్రదేశ్…