ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా! ప్రధాని మోదీతో మస్క్‌ భేటీతో మారిన లెక్కలు
బిజినెస్ వార్తలు

ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా! ప్రధాని మోదీతో మస్క్‌ భేటీతో మారిన లెక్కలు

అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. ఎప్పట్నుంచో ఇండియన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తోంది. కానీ, కొన్ని ట్యాక్స్‌ల సమస్యల కారణంగా ఇంత కాలం భారత్‌లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు. కానీ,…

ఓర్నాయనో.. గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఓర్నాయనో.. గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం కారణంగా.. చాలా మంది అధిక కొలెస్ట్రాల్ (LDL) సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు గుడ్లు తినడం మానేస్తారు. గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? గుడ్లు ఆరోగ్యానికి మంచిది కాదా..? నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకోండి.. సైలెంట్ కిల్లర్.. హై…

అనుష్క అంటే అట్టా ఉంటది మరీ.. ఆ ఒక్క కారణానికి రూ.5 కోట్లు వదలుకున్న స్వీటీ..
వార్తలు సినిమా

అనుష్క అంటే అట్టా ఉంటది మరీ.. ఆ ఒక్క కారణానికి రూ.5 కోట్లు వదలుకున్న స్వీటీ..

తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే కథానాయికగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా…

శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. తలపట్టుకుంటున్న అభ్యర్థులు.. కారణం ఏంటంటే..
తెలంగాణ వార్తలు

శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. తలపట్టుకుంటున్న అభ్యర్థులు.. కారణం ఏంటంటే..

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదంటారు.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ డేట్ కూడా శివయ్య ఆజ్ఞతోనే ఫిక్స్ అయినట్టుగా ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులు అటు ఓటరును ప్రాపకం చేసుకోవడంతో పాటు ఇటు శివయ్య అనుగ్రహం కోసం ప్రయత్నించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 26న…

 రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
తెలంగాణ వార్తలు

 రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతో పాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి…

ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఆధ్యాత్మిక నగరంలో అతిపెద్ద అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఆధ్యాత్మిక నగరంలో అతిపెద్ద అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం..

దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం పడ్నవీష్, గోవా సీఎం ప్రమోద సావంత్ హాజరైన సమ్మేళనం మూడు రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సాయంత్రం 4…