తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయంటే..

పసిడి పరుగులు ఆగట్లేదు. ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతోంది. తొలిసారి 89 వేల రూపాయల మార్కు తాకి, ఆల్ టైమ్‌ హైని టచ్‌ చేసింది గోల్డ్‌... నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు వెండి కూడా పరుగులు తీస్తోంది. వాస్తవానికి గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు…

మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? మీ వినికిడికి హాని కలిగించే 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? మీ వినికిడికి హాని కలిగించే 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి..!

ఇయర్‌ఫోన్స్ చాలా మందికి అవసరమైన వస్తువుగా మారిపోయాయి. వీటితో పాటలు వినడం, సినిమాలు చూడటం, ఫోన్‌లో మాట్లాడటం చేస్తుంటారు. రకరకాల ఫీచర్లతో ఇవి లభిస్తాయి. అన్ని వయసుల వారు వీటిని వినోదం కోసం, కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇయర్‌ఫోన్స్ కూడా…

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్.. ఆ సినిమాలు ఏవంటే?
వార్తలు సినిమా

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్.. ఆ సినిమాలు ఏవంటే?

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతే కాకుండా ప్రతి సినిమాలో సరికొత్తగా కనిపిస్తూ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు ఈ హీరో. అయితే చిత్ర పరిశ్రమలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాను మరొకరు…

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు.. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ స్కాంపై…

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..

గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలితీసుకున్న ఈ వ్యాధి.. తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్‌ పుట్టిస్తోంది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది. అయితే, కమలమ్మ మృతిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌…

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..

చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థిని ప్రసవం ఘటన సంచలనంగా మారింది. డెలివరీ టైమ్‌లో ఫిట్స్‌తో రావడంతో బాలిక మృతిచెందింది. ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాలికను ఏమార్చి గర్భవతిని చేసింది ఎవరో కనిపెట్టి.. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి…