ఇ-శ్రామ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌!
బిజినెస్ వార్తలు

ఇ-శ్రామ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌!

e-Shram పోర్టల్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ముందుగా eshram.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్పుడు మీరు "eShram లో రిజిస్టర్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు గిగ్ వర్కర్లలో షాప్ హెల్పర్లు,…

వీరికి దానిమ్మ వేరీ డేంజర్…! ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.. తిన్నారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వీరికి దానిమ్మ వేరీ డేంజర్…! ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.. తిన్నారంటే..

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఇందులోని పోషకాలు విటమిన్ సి, కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి సమృద్ధిగా అందిస్తుంది. జీవక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి సహకరిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి.. కణ…

ఓటీటీలోకి రానున్న సుమంత్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
వార్తలు సినిమా

ఓటీటీలోకి రానున్న సుమంత్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరో సుమంత్. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో ప్రేమకథ చిత్రాలతో అలరించిన ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లతో వరుస డిజాస్టర్స్ అందుకున్నాడు. దీంతో కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కినేని…

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ
తెలంగాణ

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో… అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ…

కాంగ్రెస్ బీసీ రాజకీయానికి బీఆర్ఎస్ కౌంటర్
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్ బీసీ రాజకీయానికి బీఆర్ఎస్ కౌంటర్

బీసీల కోసం రాజకీయ పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఈ విషయంలో కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం కామారెడ్డిని వేదికగా చేసుకోవాలని డిసైడయ్యింది. మరోవైపు పార్టీలోని బీసీ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కులగణన సర్వేలోని తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా…

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…

జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్ ఎపిసోడ్‌ ఇప్పుడు పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.…

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. AR డయిరీ ఏండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తర…