Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..
తెలంగాణ వార్తలు

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..

తెలంగాణలో ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు శుభవార్త అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ లాంటి సంస్థల్లో అడ్మిషన్లు పొందినవారికి ఫ్రీగా పంపిణీ చేయనుంది. తాజాగా జరిగిన బోర్డు…

ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.…

Read More
అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ…

Read More
బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..
బిజినెస్ వార్తలు

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..

ఇంటిపై సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే. జూన్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు రానున్నాయి. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కరెంట్ బిల్లు తగ్గించుకునేందుకు ఇటీవల ఇంటిపై…

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
తెలంగాణ వార్తలు

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?

ఒకప్పుడు హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబాలు సులభంగా స్థలం కొనగలిగేవి. కానీ ఇప్పుడు నగరంలో చిన్న ప్లాట్ కొనాలన్నా కోట్లు అవసరమయ్యే పరిస్థితి. గత 25–30 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో మారిపోయింది. ఒకప్పుడు గజం రూ.1800 మాత్రమే ఉన్న హైటెక్ సిటీ ప్రాంతం.. ఇప్పుడు…

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.

ఏపీ ప్రజలకు అలర్ట్. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. ఇప్పుడు వర్షాలతో కాస్త ఉపశమనం లభించింది. అటు నైరుతి రుతుపవనాలపై కూడా కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో మరింతగా విస్తరించనున్నాయి. దక్షిణ బీహార్ నుండి ఉత్తర కోస్తా…

కాంతార సినిమాలో దైవాన్ని వెక్కించిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయం మెట్లు ఎక్కించిన కోర్టు..
వార్తలు సినిమా

కాంతార సినిమాలో దైవాన్ని వెక్కించిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయం మెట్లు ఎక్కించిన కోర్టు..

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నాళ్ల క్రితం ఓ అవార్డు వేడుకలో కాంతార చిత్రంలోని పంజుర్లి దైవం హావభావాలను ప్రదర్శిస్తూ వెక్కించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కర్ణాటక హైకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే పశ్చాతాపం వ్యక్తం చేసిన ఆయన.. తాజాగా…

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొత్త రూల్స్.. మరోసారి నిబంధనల్లో మార్పులు..
బిజినెస్ వార్తలు

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొత్త రూల్స్.. మరోసారి నిబంధనల్లో మార్పులు..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎన్‌జీ, ఎల్పీజీ మధ్య నెలకొన్న అవాంతరాలను తొలగించేందుకు పలు నిబంధనలను మార్చింది. ఇక నుంచి సులువుగా పీఎన్‌జీ నుంచి ఎల్పీజీ కనెక్షన్లకు వినియోగదారులు మారవచ్చు. ఈ మేరకు రూల్స్‌ను నోటిఫై చేసింది. ఎల్పీజీ, పీఎన్‌జీ…

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..
తెలంగాణ వార్తలు

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..

డీజిల్ ధరలు పెరగడంతో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బస్సు టికెట్ ధరలును పెంచనున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఎట్టకేలకు ఆర్టీసీ వర్గాలు స్పందించాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.…

ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండల మధ్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తుండటంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ…

చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ
తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

రాష్ట్రంలో ఎండ ప్రచండంగా ఉంది. భానుడు నిప్పులకుంపటిని తలపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయి. తెలంగాణలో ఆదివారం 21 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కుమ్రం భీం…

తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. వారి రేషన్ కార్డు రద్దు..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. వారి రేషన్ కార్డు రద్దు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల అనర్హులను గుర్తిస్తోంది. అర్హత లేకపోయినా తప్పుడు వివరాలతో పొందినవారిని గుర్తించి కార్డు రద్దు చేస్తోంది. వీరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నారు. అలాగే రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిని కూడా గుర్తిస్తోంది.…

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాదిమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వివిధ దర్శనాలతో స్వామివారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను విడుదల చేస్తోంది. తాజాగా దేశ, విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎయిర్‌పోర్టుల్లోనే టికెట్లను విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో…