Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..
తెలంగాణ వార్తలు

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..

తెలంగాణలో ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు శుభవార్త అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ లాంటి సంస్థల్లో అడ్మిషన్లు పొందినవారికి ఫ్రీగా పంపిణీ చేయనుంది. తాజాగా జరిగిన బోర్డు…

ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.…

Read More
అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ…

Read More
బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

వాడు మనిషి అనుకున్నావా.? కోడిపిల్ల అనుకున్నావా.? అలా ఎత్తేశావ్ ఏంటి భయ్యా.!
వార్తలు సినిమా

వాడు మనిషి అనుకున్నావా.? కోడిపిల్ల అనుకున్నావా.? అలా ఎత్తేశావ్ ఏంటి భయ్యా.!

రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి…

ఎండ తీవ్రత వేళ వాతావరణశాఖ కూల్ న్యూస్.. తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఎన్ని రోజులంటే..?
తెలంగాణ వార్తలు

ఎండ తీవ్రత వేళ వాతావరణశాఖ కూల్ న్యూస్.. తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఎన్ని రోజులంటే..?

ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే వార్తను అందించింది వాతావరణశాఖ. ఈ మేరకు తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేస్తూ హైదరాబాద్ వాతావరణశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. రాబోయే మూడ్రోజులపాటు వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. వాతావరణశాఖ ఏమన్నదో ఒకసారి చూద్దాం. తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ…

జోసా కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

జోసా కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన IIT, NIT, IIITలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.. దేశంలోని 23 ఐఐటీలతోపాటు NIT,…

సమ్మర్‌లో తిరుమల వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి అదిరిపోయే శుభవార్త..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సమ్మర్‌లో తిరుమల వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి అదిరిపోయే శుభవార్త..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారా.. అయితే ఇది మీ కోసమే.. రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. సమ్మర్ సెలవుల కారణంతో రైళ్లల్లో రద్దీ పెరిగింది. దీంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ నుంచి తిరుపతి వెళ్లేవారికి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి…

పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనసాగుతున్నాయి. మే 28న హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1.58 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు స్వల్పంగా తగ్గి కిలో రూ.2.89 లక్షల మధ్య నమోదయ్యాయి.. అంతర్జాతీయ ఉద్రిక్తతల…

ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే

ఉత్తర తమిళనాడు ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో…

పగతో బ్యాంకుల్ని కొల్లగొట్టే హీరో.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. తెలుగుతో సహా..
వార్తలు సినిమా

పగతో బ్యాంకుల్ని కొల్లగొట్టే హీరో.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. తెలుగుతో సహా..

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా గురువారం (మే 28) అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో సహా ప్రధాన భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.…

ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా..

తెలుగు వారికి కోడి కూరకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సందర్భం ఏదైనా సరే చికెన్‌ కర్రీతో సెబల్రేట్‌ చేసుకుంటారు. అయితే పై ఫొటోలో కనిపిస్తున్న కోడిని మాత్రం పొరబాటున గుటుక్కుమనిపించారో జైలు శిక్ష ఖాయం. అదేంటి ప్రతిరోజూ వందల క్వింటాళ్ల కోడి మాంసం విక్రయాలు జరుగుతుంటే ఈ కోడికి…

ఇది కషాయం కాదు.. అమృతం.. 30 రోజులు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
లైఫ్ స్టైల్ వార్తలు

ఇది కషాయం కాదు.. అమృతం.. 30 రోజులు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..

మెంతుల నీరు ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన మెంతుల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా.. షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటంలో అద్భుతంగా సహాయపడుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతులు భారతీయ వంటశాలలలో ఒక…

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ తమ నటనతోపాటు గ్లామరస్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. అయితే కథానాయికలుగా సినీరంగంలోకి అడుగుపెట్టకముందు వివిధ రంగాల్లో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ డాక్టర్ అని మీకు తెలుసా.? ఓ ఇంటర్వ్యూలో తన చదువు…