గుడ్‌న్యూస్‌.. మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత
తెలంగాణ వార్తలు

గుడ్‌న్యూస్‌.. మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత

సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైన వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజాపాలన విజయోత్సవాల సభలో మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం ఓ ప్రకటనలో తెలిపారు.. సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగ నియామకాలు…

ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో
తెలంగాణ వార్తలు

ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఓ కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పై అడ్డంగా పడిపోవడంతో దానిని తొలగించి.. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను నిమిషాల్లో క్లియర్…

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు

దక్షిణాది రాష్ట్రాలను వణికించిన ఫెంగల్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. సోమవారం రాత్రికి మరింత బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం మాత్రం మరో 3 రోజులపాటు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. గత వారం…

పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్‌చల్‌ చేసింది ఓ భారీ మొసలి. అటుగా వెళ్తున్న పశువుల కాపరి దానిని.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్‌చల్‌ చేసింది ఓ…