మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!
Lifestyle వార్తలు

మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కావడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బార్లీ నీరు ఒక రిఫ్రెష్ డ్రింక్‌గా కూడా…

నేడు స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. కొనాలంటే ఇదే శుభ తరుణం.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

నేడు స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. కొనాలంటే ఇదే శుభ తరుణం.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం మీద ఉన్న మోజు కారణంగానే ప్రతి సంవత్సరం టన్నులకు టన్నుల బంగారం మన దేశంలోకి దిగుమతి అవుతుంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న గిరాకీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లోని ధరల ప్రభావం వలన కూడా పసిడి , వెండి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు…

జనవరిలో ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే పరీక్షలు!
తెలంగాణ వార్తలు

జనవరిలో ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే పరీక్షలు!

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ జనవరిలో విడుదలకానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. అలాగే ఈ పరీక్షలను జేఈఈ పరీక్ష తర్వాతే నిర్వహించనున్నారు. దీంతో విద్యార్ధుల సన్నద్ధతకు సమయం లభించినట్లైంది.. రాష్ట్రంలో…

రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
తెలంగాణ వార్తలు

రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో దాదాపు 2 వేల వరకు ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది. ఈ పోస్టుల్లో కొన్నింటినీ గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా చేసిన వారితో భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటికి నోటిఫికేషన్…

సీజన్‌లో భలే గుడ్ న్యూస్.. అరకు వెళ్లాలనుకుంటున్నారా.. ఇదిగో స్పెషల్ ట్రైన్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీజన్‌లో భలే గుడ్ న్యూస్.. అరకు వెళ్లాలనుకుంటున్నారా.. ఇదిగో స్పెషల్ ట్రైన్

ఆంధ్రా ఊటీకి పోటెత్తుతున్నారు పర్యాటకులు. సీజన్‌ పీక్‌కు చేరడంతో వంజంగి హిల్స్‌లో సూర్యోదయం సందర్శకులను కట్టిపడేస్తోంది. పచ్చని కొండల మధ్య తేలియాడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు తూర్పు కోస్తా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదెంటో తెల్సా… మన్యంలో ప్రకృతి పరవశిస్తోంది. అరకు అందాలు కనువిందు…

ఏపీలో మళ్లీ వానలు.. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో మళ్లీ వానలు.. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!

ఆంధ్రప్రదేశ్‌ను తుఫాన్లు వెంటాడుతున్నాయా?.. గత కొన్నాళ్లుగా ఏపీని వరుసగా తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆవర్తనాలతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొట్టాయి. తాజాగా.. ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.…