శీతాకాలంలో పచ్చి ఉల్లిపాయలను తింటే.. మైండ్‌ బ్లోయింగ్ బెనిఫిట్స్!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శీతాకాలంలో పచ్చి ఉల్లిపాయలను తింటే.. మైండ్‌ బ్లోయింగ్ బెనిఫిట్స్!

చలికాలంలో రోజూ ఒకటి లేదా రెండు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఉల్లిపాయలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయి..అవేంటంటే.. వంటగదిలో ఉల్లిపాయది అతి ముఖ్యమైన స్థానం. ఎందుకంటే…

దేశంలోనే అందమైన గుర్రం.. ఖరీదు తెలిస్తే ఖంగుతినాల్సిందే..! అంబానీ సైతం అందుకోలేకపోయాడు..!!
బిజినెస్ వార్తలు

దేశంలోనే అందమైన గుర్రం.. ఖరీదు తెలిస్తే ఖంగుతినాల్సిందే..! అంబానీ సైతం అందుకోలేకపోయాడు..!!

పద్మావతికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే 2026 వరకు అన్ని డేట్స్‌ అడ్వాన్స్‌ బుక్కాయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. పద్మావతికి ఉన్న డిమాండ్‌ ఎలాంటిదో. అంతేకాదు.. ముకేశ్ అంబానీ తన కుమారుడి పెళ్లికి పద్మావతిని బుక్ చేయాలని భావించినట్లు సమాచారం. అయితే దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల…

అల్లు అర్జున్ అరెస్టు.. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా పోస్టులు.. పోలీసుల రియాక్షన్ ఇదే..
వార్తలు సినిమా

అల్లు అర్జున్ అరెస్టు.. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా పోస్టులు.. పోలీసుల రియాక్షన్ ఇదే..

డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే.. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్రగాయాలయ్యాయి.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.. అల్లు…

కారులో పార్సిల్స్.. ఏంటని చెక్ చేయగా.. పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేసీన్..
తెలంగాణ వార్తలు

కారులో పార్సిల్స్.. ఏంటని చెక్ చేయగా.. పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేసీన్..

కొందరు యువకులు తెలిసి తెలియని వయసులో జల్సాలకు అలవాటు పడిపోయి జైలు పాలవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక జైల్లో పరిచయమైన ఐదుగురు నేరస్థులు ముఠాగా ఏర్పడి ఏకంగా గంజాయి దందాలో దిగిపోయారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం యువత చెడుదారులు తొక్కుతూ…

మేం దావత్ చేసుకోవాలే.. మీరు ఇళ్లకు పోండి.. స్టూడెంట్స్ కి షాకిచ్చిన 80 మంది టీచర్లు.. కట్‌చేస్తే
తెలంగాణ వార్తలు

మేం దావత్ చేసుకోవాలే.. మీరు ఇళ్లకు పోండి.. స్టూడెంట్స్ కి షాకిచ్చిన 80 మంది టీచర్లు.. కట్‌చేస్తే

స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన 80 మంది ఉపాధ్యాయులు దావత్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం ఏకంగా స్కూల్‌నే మూసేసి విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేశారు. ఉదయం స్కూల్‌కి వచ్చిన పిల్లల్ని మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విషయం జిల్లా కలెక్టర్‌కి చేరింది.…

పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. కూటమి సర్కార్ సీరియస్‌ యాక్షన్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. కూటమి సర్కార్ సీరియస్‌ యాక్షన్..

రేషన్ రైస్‌ మిస్సింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తోంది. తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖరాశామన్నారు పేర్నినాని. అడ్డంగా దొరికిపోయాక బుకాయించడం దేనికని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ. పేదల బియ్యాన్ని బుక్కినవారినెవ్వరనీ వదిలే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. మాజీ మంత్రి పేర్ని నాని…

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. ఆ కరెన్సీ నుంచే భారీ ఆదాయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. ఆ కరెన్సీ నుంచే భారీ ఆదాయం..

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. విదేశీ కరెన్సీ హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. రూ.5,96,92,376 కోట్ల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 26 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో…