ఆ విషయంలో కూటమి నేతలైనా ఉపేక్షించబోం.. పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్.. త్వరలోనే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ విషయంలో కూటమి నేతలైనా ఉపేక్షించబోం.. పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్.. త్వరలోనే..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లి కబ్జాలు, దందాలపై అర్జీలు స్వీకరించి అధికారులతో సమీక్షించాలని పవన్ నిర్ణయించారు. తానే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్లి కలెక్టర్, జేసీల సమక్షంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తా అంటూ ప్రకటించారు. ఆయా…

తెలుగు రాష్ట్రాల్లో అపార నష్టం.. మరో ఐదు రోజులు వానలే వానలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అపార నష్టం.. మరో ఐదు రోజులు వానలే వానలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

మండు వేసవిలో జోరువాన బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లో రహదారులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్టు నెలకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు విరిగిపడ్డాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం జరగడంతో… రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో మరో ఐదు రోజులు…

డబ్బుంటే చాలదు.. కష్టం చూసి స్పందించే మనసుండాలి.. మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ గిరిజనుల మోముల్లో ఆనందం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డబ్బుంటే చాలదు.. కష్టం చూసి స్పందించే మనసుండాలి.. మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ గిరిజనుల మోముల్లో ఆనందం..!

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ' అడవి తల్లి బాట ' కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ…

చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణం నెలకొంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది.. వచ్చే రెండు రోజులు తెలంగాణతోపాటు.. ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి…

ఓవైపు మాడుపగిలే ఎండలు.. మరోవైపు చిరుజల్లులు.. నేడు, రేపు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు మాడుపగిలే ఎండలు.. మరోవైపు చిరుజల్లులు.. నేడు, రేపు వానలే వానలు

తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, మరాత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు దక్షిణ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి.. రాష్ట్రంలో భిన్నమైన…

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 2 పరీక్షల తుది ఫలితాలతోపాటు ఫైనల్ ర్యాంకులను కూడా గురువారం (ఏప్రిల్ 17) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. ఈ క్రమంలో కటాఫ్‌…

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. టాటా కంపెనీకి 99 పైసలకే 21 ఎకరాల భూమి కేటాయింపు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. టాటా కంపెనీకి 99 పైసలకే 21 ఎకరాల భూమి కేటాయింపు!

గత సంవత్సరం NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) 57 కంపెనీల ద్వారా రూ.4.71 ట్రిలియన్ల పెట్టుబడులను ఆమోదించిన సమయంలో ఇది జరిగింది. దీనివల్ల 4.17 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. 2029 నాటికి.. దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలో అతిపెద్ద…

తిరుమల కొండపై డ్రోన్ కలకలం.. యూట్యూబర్ అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల కొండపై డ్రోన్ కలకలం.. యూట్యూబర్ అరెస్ట్..

తిరుమల కొండలపై విమానాలు తరచూ ఎగురుతుండటం ఈ మధ్యకాలంలో సర్వ సాధారణమైంది.ఏకంగా శ్రీవారి ఆలయం సమీపంలోనే విమానాల రాకపోకలు సాగించడం భక్తుల కంటపడుతోంది.ఆనంద నిలయం పైనా ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణం భక్తులను కలవరపెడుతోంది. అయితే.. తిరుమల కొండపై విమానాలు ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధమన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది.…

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరోవారంలోనే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరోవారంలోనే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల!

రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఇంటర్ ఫలితాలు వెల్లడించగా.. మరో వారం రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తి చేసింది. విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ క్షణాలు మరికొన్ని రోజుల్లోనే దగ్గరపడనున్నాయి..…

రెయిన్ అలెర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెయిన్ అలెర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు

ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు కూల్ న్యూస్.. మరోవైపు పొలాల్లో లేదా కల్లాల్లో పంట ఉన్న రైతులకు అలెర్ట్. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏ జిల్లాలకు అలెర్ట్ ఇచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం… రానున్న మూడు రోజులపాటు…