‘పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం’.. సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం’.. సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటివరకూ రూ. 1,939 కోట్లు ఖర్చు చేసేవారని.. ఇప్పుడు అదనంగా మరో రూ.819 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎస్టీ వాడల్లో పర్యటించానని బనావత్…

నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు. నార్త్ అమెరికాలో ఆల్ టైం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. 7 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు. వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. తాజాగా…

ఏ జట్టు గెలిచినా హిస్టరీనే.. ప్రపంచకప్ చరిత్రలోనే ఇలా జరగలే భయ్యో.. అదేంటంటే?
క్రీడలు వార్తలు

ఏ జట్టు గెలిచినా హిస్టరీనే.. ప్రపంచకప్ చరిత్రలోనే ఇలా జరగలే భయ్యో.. అదేంటంటే?

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగే ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఫైనల్స్ వరకు ఇరు జట్లు అజేయంగా నిలిచాయి. అంటే ఏ జట్టు గెలిచినా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి…

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డీఎస్
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డీఎస్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో…

పింఛన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పింఛన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలు ఇస్తున్నందుకు…

పోలవరంపై వైట్ పేపర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పోలవరంపై వైట్ పేపర్ విడుదల

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం అమరావతిలో వైట్ పేపర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. ‘‘పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. వైసీపీ చీఫ్​ జగన్ రెడ్డి 2019లో సీఎంగా బాధ్యతలు…

7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. మండిపడుతున్న పేరెంట్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. మండిపడుతున్న పేరెంట్స్

స్కూల్లో చదువుకునే పిల్లలకి ప్రముఖుల జీవితాలను పాఠ్యాంశంగా చెప్పడం సహజమే. దేశం కోసం పోరాడిన వారి జీవితాలు, శాస్త్రవేత్తల జీవితాలు ఇప్పటికే పాఠ్యాంశంగా ఉన్నాయి కూడా. అలా కాకుండా ఈ మధ్య సినిమా నటుల జీవితాలను కూడా పిల్లలకు పాఠాలుగా చెప్తున్నారు. తాజాగా ఇలాంటి పనిచేసిన బెంగళూరులోని హెబ్బళ…

ప్రభాస్ దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. కల్కి ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. కల్కి ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. హాలీవుడ్ రేంజ్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. విడుదలైన మొదట షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ కూడా…

IND vs SA Final: 8 విజయాలు వర్సెస్ 7 విజయాలు.. ఆసక్తికరంగా ఫైనల్ పోరు..
క్రీడలు వార్తలు

IND vs SA Final: 8 విజయాలు వర్సెస్ 7 విజయాలు.. ఆసక్తికరంగా ఫైనల్ పోరు..

టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈసారి టీమిండియా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల మరో మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.…

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హారీష్ రావు. మెదక్‎లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో…