Recent Posts

సినిమా

రామ్‌చరణ్‌, సమంత ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన మాస్టర్
వార్తలు సినిమా

రామ్‌చరణ్‌, సమంత ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన మాస్టర్

రాంచరణ్‌ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూసేది ఆయన స్టైల్ కోసం. అప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో స్టైలిష్ లుక్స్, డాన్స్, యాక్షన్‌కు ప్రయారిటీ ఉండేది. వాటి కోసం ఫ్యాన్స్ ఎదురుచూసేవారు. సినిమాల్లో చరణ్ ధరించే…

తెలంగాణ

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి..
తెలంగాణ వార్తలు

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి..

మాంసం ప్రియులకు షాకిచ్చే వార్త ఇది. చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు బంద్ పాటించాలని చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పాల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ షాపుల నిర్వహకులు…

ఆంధ్రప్రదేశ్

ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లు పంపిణీకి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వేదికగా…

Read More
జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ…

Read More
ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం

తిరుపతి ఆకాశంలో మేఘాల అమరకితో అద్భుత దృశ్యం ఏర్పడింది. శ్రీవేంకటేశ్వరస్వామి నగరంలో మహాదేవుడు లింగరూపంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిచ్చాడు. భక్తులను హరహర మహదేవ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. మరోవైపు, ఓ సీతాకోక చిలుక…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

లివర్ సమస్యలున్న వారు పసుపు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

లివర్ సమస్యలున్న వారు పసుపు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..

మన శరీరానికి కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం.. ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు సహాయపడుతుంది. కాలేయ వ్యాధులు ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో వారు పసుపు తినాలా..? వద్దా..? అనే సందేహం వ్యక్తమవుతుంది. ఈ విషయంలో నిపుణులు ఏం…

ఒకప్పుడు తోప్ హీరోయిన్.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఒకప్పుడు తోప్ హీరోయిన్.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే

సౌత్ ఇండస్ట్రీ ఆమె టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.…

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్
తెలంగాణ వార్తలు

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో 2 రోజులు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హోటల్స్, లైసెన్స్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంది. నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా…

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..
తెలంగాణ వార్తలు

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..

ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను.. నాకు అంత సమయంలేదు.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు…

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..

దసరా సెలవులు రానున్నాయి. దీంతో చాలా మంది తమ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకుంటారు. అటువంటి పర్యాటకుల కోసం IRCTC రకరకాల టూర్ ప్యాకేజీలను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఉత్తరాంధ్ర వాసులతో పాటు కోనసీమ వాస్తులకు అందుబాటులో ఉండే విధంగా వైజాగ్ నుంచి నాలుగు గమ్యస్థానాలకు విమాన…

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!
బిజినెస్ వార్తలు

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!

భారత ఆర్థిక వ్యవస్థ 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 20.7 ట్రిలియన్ డాలర్లు చేరుకోవచ్చు. అధిక పొదుపు, పెట్టుబడులు, అనుకూల జనాభా వంటి అంశాలు దీనికి కారణం.…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగన్నం తినే అలవాటు మీకూ ఉందా?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగన్నం తినే అలవాటు మీకూ ఉందా?

పాలు, పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిదే. అయినప్పటికీ దీనిని తినడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంటుందట. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాలు, పెరుగు తినడం చాలా ప్రమాదకరం. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. పాలు, పెరుగు తినడం…

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?
వార్తలు సినిమా సినిమా వార్తలు

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న…

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ
తెలంగాణ వార్తలు

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌తోపాటు పలు…

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అయితే విజయనగరం జిల్లాలో నిర్మించిన డెబ్బై అడుగుల ఎత్తున ఈఫిల్ టవర్…