Recent Posts

సినిమా

విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. బర్త్‌డే విషెస్ కూడా లేవ్! నెట్టింట జోరు చర్చ
వార్తలు సినిమా సినిమా వార్తలు

విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. బర్త్‌డే విషెస్ కూడా లేవ్! నెట్టింట జోరు చర్చ

నటి త్రిష- సీఎం విజయ్ సంబంధంపై ఇప్పటికే పలు రూమర్లు వినిపిస్తున్న వేళ, త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసినట్లు అభిమానులు గుర్తించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయా అనే ప్రశ్నలు తెరపైకి…

తెలంగాణ

ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
తెలంగాణ వార్తలు

ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చెట్టు బరువుకు కారు దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న…

ఆంధ్రప్రదేశ్

అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని…

Read More
కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్‌ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్‌ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!

బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్కార్ ఎక్స్‌ప్రెస్ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జూన్ 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో అప్పికట్ల సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒక నిందితుడిని అదుపులోకి…

Read More
భూమి కొలతలు: అంగుళం నుండి హెక్టార్ వరకు పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

భూమి కొలతలు: అంగుళం నుండి హెక్టార్ వరకు పూర్తి వివరాలు

భూమి కొలతలను అర్థం చేసుకోవడం ఆస్తి కొనుగోలుకు చాలా అవసరం. ఈ గైడ్ అంగుళం, అడుగు, గజం, గుంట, సెంట్, ఎకరం, హెక్టార్ వంటి ప్రాథమిక యూనిట్లను.. వాటి మధ్య మార్పిడులను వివరిస్తుంది. ప్రతి…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

టాయిలెట్‌లో ఈ మార్పు.. రాబోయే పెద్ద ప్రమాదానికి హెచ్చరిక! జాగ్రత్త..
లైఫ్ స్టైల్ వార్తలు

టాయిలెట్‌లో ఈ మార్పు.. రాబోయే పెద్ద ప్రమాదానికి హెచ్చరిక! జాగ్రత్త..

మన శరీరంలో ప్రతీ అవయవం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటుంది. ఇందులో ఏ ఒక్క ఆవయవంలో చిన్న మార్పు వచ్చినా మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావం పడుతుంది. ఇందుకు సంబంధించి మన శరీరంలో కొన్ని రకాల మార్పులు ముందు నుంచే హెచ్చరిస్తుంటాయి. వీటిని విస్మరించకూడదు. అవి మన ఆరోగ్యానికి…

మందుబాబులా.. మజాకానా.! తాగారు.. ఊగారు.. రికార్డులు బ్రేక్ చేసి కలెక్షన్లు ఇచ్చారు..
తెలంగాణ వార్తలు

మందుబాబులా.. మజాకానా.! తాగారు.. ఊగారు.. రికార్డులు బ్రేక్ చేసి కలెక్షన్లు ఇచ్చారు..

న్యూ ఇయర్ వేళ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రతీ ఏడాది కంటే ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు పెరిగాయి. నెల రోజుల సమయంలో ఖజానాకు లిక్కర్ ఆదాయం భారీగా జమ అయింది. కొత్త సంవత్సరం వేళ మద్యం అమ్మకాల పైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా…

టీటీడీ ఆల్ టైమ్ రికార్డ్.. గతేడాది ఎన్ని కోట్ల లడ్డూలు అమ్మిందో తెలిస్తే అవాక్కే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టీటీడీ ఆల్ టైమ్ రికార్డ్.. గతేడాది ఎన్ని కోట్ల లడ్డూలు అమ్మిందో తెలిస్తే అవాక్కే..

2025 ఏడాదిలో టీటీడీ అన్నీ రికార్డులను బ్రేక్ చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించింది. మెరుగైన సేవలతో ఆల్ టైం రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. దీనికి సంబంధించి టీటీడీ ఆసక్తికర విషయాలను…

వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
బిజినెస్ వార్తలు

వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

ఒక దేశం ఏడాది మొత్తం కష్టపడి సంపాదించే ఆదాయం కంటే.. ఆ దేశంలోని ఇళ్లలో ఉన్న సంపద విలువే ఎక్కువైతే..? అది అసాధ్యం అనిపిస్తోందా.. కానీ దేశంలో ఇది ఇప్పుడు సుసాధ్యమైంది. ప్రపంచ అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయేలా భారతీయ మహిళల వద్ద ఉన్న పసిడి నిల్వలు ఇప్పుడు ఒక చారిత్రాత్మక…

చలికాలంలో ఇడ్లీ పిండి త్వరగా పులియట్లేదా..? అందులో ఈ ఒక్కటి కలపండి!
లైఫ్ స్టైల్ వార్తలు

చలికాలంలో ఇడ్లీ పిండి త్వరగా పులియట్లేదా..? అందులో ఈ ఒక్కటి కలపండి!

చాలా మందికి ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌ కింద ఇడ్లీ తినడం అలవాటు. కానీ ఇడ్లీ పిండి సరిగ్గా పులియబెడితేనే ఇడ్లీ మృదువుగా మారుతుంది. శీతాకాలం కాబట్టి ఇడ్లీ పిండి త్వరగా పులియదు. శీతాకాలంలో ఇడ్లీ పిండి పులియబెట్టడానికి ఏమి చేయాలో ఇక్కడ కొన్ని ప్రత్యేక చిట్కాలను నిపుణులు…

ఇది అస్సలు ఊహించలేదు.. రాజా సాబ్ ట్రైలర్ మాములుగా లేదుగా..
వార్తలు సినిమా

ఇది అస్సలు ఊహించలేదు.. రాజా సాబ్ ట్రైలర్ మాములుగా లేదుగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటివరకు వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9న…

అసెంబ్లీలో అదిరే సీన్.. కేసీఆర్‌‌కు రేవంత్ షేక్ హ్యాండ్.. వీడియో వైరల్..
తెలంగాణ వార్తలు

అసెంబ్లీలో అదిరే సీన్.. కేసీఆర్‌‌కు రేవంత్ షేక్ హ్యాండ్.. వీడియో వైరల్..

అసెంబ్లీలో జరిగిన అద్భుత సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి , మాజీ సీఎం కేసీఆర్ మధ్య షేక్ హ్యాండ్ వైరల్‌గా మారింది. సభకు వచ్చిన కేసీఆర్‌ను రేవంత్ మర్వాదపూర్వకంగా పలకరించారు. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కేసీఆర్ వెళ్లిపోవడంపై మంత్రులు విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర…

అర్ధరాత్రి ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అర్ధరాత్రి ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!

ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్లోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1 కోచ్‌లో ముందుగా మంటలు చెలరేగాయి.. ఆ తర్వాత M2కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే.. B1, M2 కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే అప్పటికే ప్రయాణికులు బోగీల నుంచి…

జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం.. పూర్తి వివరాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం.. పూర్తి వివరాలు..

నేడు ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. జిల్లాల పునర్విభజన, రాజధాని అమరావతి అభివృద్ధి.. ఇలా పలు కీలక అంశాలపై కేబినేట్ భేటి కానుంది. కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి. ఇవాళ ఏపీ…

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి.. ఎంతంటే.?
బిజినెస్ వార్తలు

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి.. ఎంతంటే.?

భారతదేశంలో సామాన్య, మధ్యతరగతి నుంచి అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం రైల్వే ప్రయాణం. ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకుని తమ తమ దైనందిన జీవితాలను గడుపుతుంటారు. అయితే వారందరీ ఓ విజ్ఞప్తి.. ఇవాళ్టి నుంచి కొత్త రైలు చార్జీలు అమలులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీలన్నీ…