Recent Posts

సినిమా

జీవితంలో దైర్యం నింపే పాట.. ఈ సాంగ్ విని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే మానేశారట..
వార్తలు సినిమా సినిమా వార్తలు

జీవితంలో దైర్యం నింపే పాట.. ఈ సాంగ్ విని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే మానేశారట..

తెలుగులో ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. ప్రేక్షకులను రంజింప చేసేలా ఎంతో మంది గేయ రచయితలు అద్బుతమైన పాటలను రచించి అలరించారు. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి కొత్తగా చెప్పాలా.. తెలుగు పాటలకు…

తెలంగాణ

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..
తెలంగాణ వార్తలు

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..

కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్ల జిల్లాకు చెందిన కదకంచి రాజారాం, కద కంచి రాకేష్, సాదుల అశోక్ అనే ముగ్గురు దుండగులు వెళ్ళి మీ ఇంట్లో బంగారం ఉందని, పూజలు…

ఆంధ్రప్రదేశ్

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత

ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకుపోతోంది. ఇంతలో ఓ యువకుడు రన్నింగ్‌ బస్సులో నుంచి బయటకు దూకేశాడు. బిత్తరపోయిన ప్రయాణీకులు, బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును…

Read More
పదో తరగతి అర్హతతో 22 వేల గ్రూప్‌ డీ రైల్వే ఉద్యోగాలు.. మరో 10 రోజుల్లోనే దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో 22 వేల గ్రూప్‌ డీ రైల్వే ఉద్యోగాలు.. మరో 10 రోజుల్లోనే దరఖాస్తులు

రైల్వే రీజియన్నలో ఖాళీగా ఉన్న 22 వేలకుపైగా లెవల్ 1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిపికేషన్‌ విడుదల చేసింది. ఈ…

Read More
‘టెట్‌ పరీక్ష నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే’.. ఏఐఎస్టీఎఫ్‌ డిమాండ్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

‘టెట్‌ పరీక్ష నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే’.. ఏఐఎస్టీఎఫ్‌ డిమాండ్‌

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించకుంటే వారంతా ఉద్యోగాలు కోల్పోవల్సి ఉంటుంది. దీంతో ఏపీ, తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..
వార్తలు సినిమా సినిమా వార్తలు

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ది రాజా సాబ్. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రాజా సాబ్ సినిమా…

పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!
తెలంగాణ వార్తలు

పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!

స్థోమతలేని కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రముఖ బ్యాంకు స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. పేదింటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు.. ఏకంగా రూ.2 లక్షల వరకు.. చదువుకోవాలని ఆశ ఉన్నా.. చదువు’కొన’లేని పేదింటి…

అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా

చింత చిగురు ధర ఏంటి ఇంతలా పెరిగింది.? ఒకప్పుడు రూ. 20 నుంచి రూ. 30 పలికే చింత చిగురు.. ఇప్పుడు ఏకంగా వందలు పలుకుతోంది. ఇలా తీసుకొచ్చిన కొద్ది క్షణాల్లోనే అమ్ముడైపోతోంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. మే, జూన్ నెలలలోనే…

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?

గత ఏడాది రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా గతేడాదే ముగిసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,558 నాన్-టెక్నికల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఇందులో…

బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా..? ఇలా తీసుకుంటే గుండె, షుగర్ సమస్యలు పరార్..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా..? ఇలా తీసుకుంటే గుండె, షుగర్ సమస్యలు పరార్..!

బిర్యానీ ఆకు మంచి మసాలా మాత్రమే కాదు.. వాటిలో మంచి ఔషధ గుణాలు సైతం ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుతో వంటకు రుచి పెరగడమే కాకుండా.. ఇవి ఆరోగ్యానికి సైతం మేలు చేస్తాయని చెబుతున్నారు. బిర్యానీ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఈ, కెరోటినాయిడ్స్ ఉంటాయి.…

రైలులో టికెట్‌ లేకుండా ప్రయాణించినందుకు రూ.1.72 లక్షల జరిమానా
బిజినెస్ వార్తలు

రైలులో టికెట్‌ లేకుండా ప్రయాణించినందుకు రూ.1.72 లక్షల జరిమానా

కొందరు రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్‌ లేకుండా ఎక్కుతారు. ఇలాంటి ప్రయాణికులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా టికెట్‌ లేకుండా ప్రయాణించడం నేరం. దీనికి జరిమానా, కేసులు అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి ఓ రైలులో ప్రయాణికులకు షాకింగ్‌ ఘటన ఎదురైంది.. ప్రతిరోజు లక్షలాది మంది భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు.…

కాంచన 4లో స్టార్ హీరోయిన్.. దెయ్యంగా మారబోతున్న అందాల భామ
వార్తలు సినిమా సినిమా వార్తలు

కాంచన 4లో స్టార్ హీరోయిన్.. దెయ్యంగా మారబోతున్న అందాల భామ

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎంతో కష్టపడి ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.తన డాన్స్ తో ఇండస్ట్రీనే ఊపేశాడు. స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి స్టెప్పులేయించాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన…

డిగ్రీ అర్హతతో భారీగా ఐబీపీఎస్‌ బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్‌.. ఎంపికైతే లైఫ్‌ సెటిలంతే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డిగ్రీ అర్హతతో భారీగా ఐబీపీఎస్‌ బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్‌.. ఎంపికైతే లైఫ్‌ సెటిలంతే!

2026 - 27 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్స్‌, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత…

రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైతే చాలు! సికింద్రాబాద్‌లో పోస్టులున్నాయంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైతే చాలు! సికింద్రాబాద్‌లో పోస్టులున్నాయంటే..

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో పలు విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,238 పోస్టులను భర్తీ చేయనున్నారు.. దేశవ్యాప్తంగా…

ఉదయం నిద్రలేచిన వెంటనే గ్లాసుడు వేడి నీళ్లు తాగారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయం నిద్రలేచిన వెంటనే గ్లాసుడు వేడి నీళ్లు తాగారంటే..

ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైనంత నీరు తీసుకోవాలి. తగినంత నీరు తాగడం వల్ల సగం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవును.. నీరు సరిపడా తాగడం ద్వారా డీహైడ్రేషన్, మలబద్ధకం, జీర్ణ సమస్యలను వదిలించుకోవచ్చు. అంతే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చాలా మంది…