Recent Posts

సినిమా

సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
వార్తలు సినిమా సినిమా వార్తలు

సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో ఫైమా ఒకరు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో ఆమె వేసే పంచులు , ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు…

తెలంగాణ

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?
తెలంగాణ వార్తలు

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?

చేపముల్లు మింగి ప్రాణాపాయం అంచున నిలిచిన రెండు నిజజీవిత సంఘటనలు, వాటికి వైద్యులు అందించిన చికిత్సను ఈ కథనం వివరిస్తుంది. చేపముల్లు గొంతులో చిక్కుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయత్నించదగిన ఇంటి చిట్కాలు, ఎప్పుడు వైద్యులను…

ఆంధ్రప్రదేశ్

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్‌ (యాసిడ్ పురుగులు) ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ పురుగులను చేతితో నలిపితే వాటి శరీరంలోని ‘పెడెరిన్’ అనే విషపదార్థం చర్మంపై పడి మంట,…

Read More
తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీర్థయాత్రలు, వారాంతపు ప్రయాణాల కారణంగా బస్సు బుకింగ్‌లు 22% మేర పెరిగాయని రెడ్‌బస్ వెల్లడించింది. 18-30 ఏళ్ల వయస్సు గల ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణిస్తుండగా, మహిళా బుకింగ్‌లలో 48% వాటాతో…

Read More
అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

జీవితంలో దైర్యం నింపే పాట.. ఈ సాంగ్ విని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే మానేశారట..
వార్తలు సినిమా సినిమా వార్తలు

జీవితంలో దైర్యం నింపే పాట.. ఈ సాంగ్ విని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే మానేశారట..

తెలుగులో ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. ప్రేక్షకులను రంజింప చేసేలా ఎంతో మంది గేయ రచయితలు అద్బుతమైన పాటలను రచించి అలరించారు. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి కొత్తగా చెప్పాలా.. తెలుగు పాటలకు సరికొత్త హంగులు దిద్దిన రచయిత ఆయన.. జనల జీవితం పై సినిమాల ప్రభావం…

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..
తెలంగాణ వార్తలు

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..

కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్ల జిల్లాకు చెందిన కదకంచి రాజారాం, కద కంచి రాకేష్, సాదుల అశోక్ అనే ముగ్గురు దుండగులు వెళ్ళి మీ ఇంట్లో బంగారం ఉందని, పూజలు చేస్తే బంగారం బయటకు వస్తుందని నమ్మబలికారు. దీనికి ఖర్చు అవుతుందని వివరించారు. ఓ…

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత

ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకుపోతోంది. ఇంతలో ఓ యువకుడు రన్నింగ్‌ బస్సులో నుంచి బయటకు దూకేశాడు. బిత్తరపోయిన ప్రయాణీకులు, బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపి యువకుడ్ని పరిశీలించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు…

రాగి ధర ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలు ఇవే
బిజినెస్ వార్తలు

రాగి ధర ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలు ఇవే

ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు మాత్రమే పెరుగుతున్నాయనుకుంటున్నాము. కానీ మరో మెటల్‌ ధర ఆకాశాన్ని తాకేల పరుగులు పెడుతోంది. అదే రాగి. ఈ రాగి ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. ధరలు పెరగడానికి కారణాలను వివరిస్తున్నారు నిపుణులు.. బంగారం, వెండి లోహ రంగాన్ని ఆధిపత్యం చేస్తున్నాయి. ఇప్పుడు…

పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..
తెలంగాణ వార్తలు

పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..

సంక్రాంతి పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో గాలిపటం ప్రమాదం ఓ ఆరేళ్ల బాలుడి జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. హైటెన్షన్ విద్యుత్ తీగలకు గాలిపటం చిక్కుకుపోవడంతో, మాంజా ద్వారా కరెంట్ షాక్ తగిలి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండుగ ఆనందం విషాదంగా మారడంతో ప్రజలు…

పదో తరగతి అర్హతతో 22 వేల గ్రూప్‌ డీ రైల్వే ఉద్యోగాలు.. మరో 10 రోజుల్లోనే దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో 22 వేల గ్రూప్‌ డీ రైల్వే ఉద్యోగాలు.. మరో 10 రోజుల్లోనే దరఖాస్తులు

రైల్వే రీజియన్నలో ఖాళీగా ఉన్న 22 వేలకుపైగా లెవల్ 1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిపికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ట్రాక్ మెయింటైనర్ (గ్రేడ్ 4), పాయింట్స్‌మెన్, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్,…

వామ్మో.. వరల్డ్ వార్-3? దెబ్బకు పరుగులుపెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

వామ్మో.. వరల్డ్ వార్-3? దెబ్బకు పరుగులుపెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

బంగారు ప్రియులకు ఇదో బ్యాడ్‌ న్యూస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే.. ఇవాళ ఒక్క రోజే బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. మార్నింగ్ ఆరు గంటల నుంచి 24 క్యారెట్ల బంగారం తులంపై రూ.2000పైగా పెరగగా.. వెండి ధర కేజీపై రూ.6000 వరకు పెరిగింది. బంగారం, వెండి ధరలు…

కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?
లైఫ్ స్టైల్ వార్తలు

కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?

మన జీవనానికి నీరు ఎంతో అవసరం. నిపుణుల సూచన ప్రకారం, ప్లాస్టిక్ బాటిళ్ల కంటే స్టీల్ లేదా కాపర్ బాటిళ్లలో నీరు నిల్వ చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు, రాగి, స్టీల్ బాటిళ్లలో ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుందో మనం తెలుసుకుందాం. మన జీవితానికి నీరు ఎంతో అవసరం.…

ఒకటో రెండో సీన్లు అయితే చేయను అన్నాడు.. అందుకే నా సినిమాల్లో అతను లేడు.. అసలు విషయం చెప్పిన అనిల్ రావిపూడి
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఒకటో రెండో సీన్లు అయితే చేయను అన్నాడు.. అందుకే నా సినిమాల్లో అతను లేడు.. అసలు విషయం చెప్పిన అనిల్ రావిపూడి

సంక్రాంతికి తెలుగులో సినిమాల జాతర సాగనుంది. ఈ ఏడాది పండక్కి విడుదల కానున్న చిత్రాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలోచిరు జోడిగా లేడీ…

‘టెట్‌ పరీక్ష నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే’.. ఏఐఎస్టీఎఫ్‌ డిమాండ్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

‘టెట్‌ పరీక్ష నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే’.. ఏఐఎస్టీఎఫ్‌ డిమాండ్‌

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించకుంటే వారంతా ఉద్యోగాలు కోల్పోవల్సి ఉంటుంది. దీంతో ఏపీ, తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టెట్‌’ నుంచి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ…