Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

తెలంగాణలో బోనాలు ఎందుకు అంత ప్రత్యేకం? బోనం వెనుక ఉన్న వందల ఏళ్ల చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో బోనాలు ఎందుకు అంత ప్రత్యేకం? బోనం వెనుక ఉన్న వందల ఏళ్ల చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల జాతర ఆషాఢ మాసంలో ఎంతో వైభవంగా జరుగుతుంది. బోనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం, బోనాల చరిత్ర, ప్రత్యేకత, అమ్మవారి అనుగ్రహం, 2026 బోనాల పూర్తి షెడ్యూల్‌తో…

ఆంధ్రప్రదేశ్

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న 'తల్లీ - బిడ్డ ఎక్స్‌ప్రెస్'…

Read More
జాతి కోడి పుంజులకు ఈ దాణా వేస్తే కుమ్మి పడేస్తాయి అంతే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జాతి కోడి పుంజులకు ఈ దాణా వేస్తే కుమ్మి పడేస్తాయి అంతే..

జాతి కోడి పుంజులకు సరైన పోషకాహారం అందించడం వాటి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అత్యవసరం. ఈ కథనంలో గోధుమలు, సజ్జలు, దంచిన వడ్లు, జొన్నలు, రాగులు వంటి ఐదు రకాల మిల్లెట్లతో కూడిన ప్రత్యేక దాణా…

Read More
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40–50…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మేడారం జాతర.. బెల్లం ‘బంగారం’ ఎలా అయ్యిందో తెలుసా..?
తెలంగాణ వార్తలు

మేడారం జాతర.. బెల్లం ‘బంగారం’ ఎలా అయ్యిందో తెలుసా..?

జనవరి 28, బుధవారం రోజున మేడారం జాతర ప్రారంభమై జనవరి 31 వరకు జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ జాతరలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ బెల్లాన్ని “బంగారం”గా గిరిజన దేవతలకు భక్తులు సమర్పించుకుంటారు.…

అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. సాయిబాబాకు నల్గొండకు చెందిన శిరీషతో 2015లో వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. పెళ్లైనా తర్వాత హైదరాబాద్‌లో కొంతకాలం పాటు కాపురం పెట్టారు. సంసారం సాఫీగా సాగుతుండటంతో దంపతులు ఆరు నెలల క్రితమే తెనాలి వచ్చారు. గుంటూరు…

అనసూయ ఒప్పుకుంటే గుడి కడతా..! పర్మిషన్ ఇవ్వమంటున్న వీరాభిమాని
వార్తలు సినిమా సినిమా వార్తలు

అనసూయ ఒప్పుకుంటే గుడి కడతా..! పర్మిషన్ ఇవ్వమంటున్న వీరాభిమాని

న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఇక అనసూయ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

నల్ల బియ్యం ఎప్పుడైనా తిన్నారా.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!
లైఫ్ స్టైల్ వార్తలు

నల్ల బియ్యం ఎప్పుడైనా తిన్నారా.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!

ఏం తిన్నా, ఎంత తిన్నా.. అన్నం తింటేనే భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే మన దేశంలో చాలా మంది రోటీస్, ఇతర ఆహారాల కంటే అన్నానికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కవగా చాలా మంది తెల్ల బియ్యంతో వండి అన్నమే ఎక్కువగా…

రికార్డ్‌ తిరగరాస్తున్న వెండి.. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ఎంత ఉందో తెలిస్తే షాకవుతారు!
బిజినెస్ వార్తలు

రికార్డ్‌ తిరగరాస్తున్న వెండి.. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ఎంత ఉందో తెలిస్తే షాకవుతారు!

వెండి ఆకాశాన్ని తాకుతోంది. రోజుజుకు సునామీలా దూసుకుపోతోంది. అందనంత ఎత్తుకు పరుగులు పెడుతోంది. ఎప్పుడు తక్కువ ధర ఉండే సిల్వర్‌.. ఇప్పుడు ధర చూస్తేనే భయపడిపోతున్నారు వినియోగదారులు. రోజు వేల సంఖ్యలో పెరుగుతూ నాలుగు లక్షల రూపాయల చేరువలో ఉంది. ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? బంగారం,…

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్లు పొందటం మరింత ఈజీ.. ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్.. మీ సేవా ద్వారా ఇలా..
తెలంగాణ వార్తలు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్లు పొందటం మరింత ఈజీ.. ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్.. మీ సేవా ద్వారా ఇలా..

తెలంగాణ ప్రభుత్వం డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల జారీకి కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి వాటి జారీ ప్రక్రియ వేగవంతం కానుంది. దీంతో ప్రజలు సులువుగా ఆ సర్టిఫికేట్లు పొందే అవకాశం లభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇది లాంచ్ అయింది. ఆధార్ కార్డు…

ఏపీ సీఎం చంద్రబాబు దినచర్య ఇదే.. ఆయన డైలీ తినేది ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు దినచర్య ఇదే.. ఆయన డైలీ తినేది ఇదే..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి గతంలో తన భర్త దినచర్యను ప్రజలతో పంచుకున్నారు. ఆయన ఉదయం 4-4:30 గంటలకు నిద్రలేచి ప్రాణాయామం, వ్యాయామం చేస్తారట. మరి ఆయన ఎక్కువగా ఏం తింటారు..? డైట్‌కి ఆయన ఇచ్చే ప్రాధాన్యత ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం… ఆంధ్రా ముఖ్యమంత్రి నారా…

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్ ఎప్పుడంటే?
తెలంగాణ వార్తలు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్ ఎప్పుడంటే?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు సీఈవో…

అమరావతి రైతులకు పండగ లాంటి వార్త.. కూటమి సర్కార్ సూపర్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతి రైతులకు పండగ లాంటి వార్త.. కూటమి సర్కార్ సూపర్ న్యూస్

అమరావతి రైతులకు సీఆర్డీఏ భారీ శుభవార్త అందించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు స్థలాలను కేటాయించనుంది. వాళ్లు కోరుకున్న చోట ప్లాట్లు ఇవ్వనుంది. ఈ-లాటరీ విధానంలో ఈ స్థలాలను సీఆర్డీఏ కేటాయిస్తోంది. ఈ నెల 29వ తేదీన ప్లాట్లను ఇవ్వనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీలోని రాజధాని…

చరిత్ర తిరగరాసిన సిల్వర్‌.. కేవలం 550 గంటల్లో రూ.లక్ష పెరుగుదల!
బిజినెస్ వార్తలు

చరిత్ర తిరగరాసిన సిల్వర్‌.. కేవలం 550 గంటల్లో రూ.లక్ష పెరుగుదల!

యూరోపియన్ మార్కెట్లో వెండి ధరలు 6.47 శాతం పెరిగి ఔన్సుకు $87.22కి చేరుకున్నాయి. బ్రిటిష్ మార్కెట్లో వెండి ధరలు 6.15 శాతం పెరిగి ఔన్సుకు $75.64కి చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం జనవరి 24న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,60,100వద్ద ఉండగా, అదే ఢిల్లీ, ముంబైలలో రూ.3,35,000 వద్ద…