Recent Posts

సినిమా

థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. 20 నిమిషాల క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. 20 నిమిషాల క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..

ఈ ఏడాదిలో విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా దేశంలోని టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో చోటు…

తెలంగాణ

మావోయిస్టులను అంతం చేయాలా.. వద్దా?.. ఆపరేషన్‌ కగార్‌పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వార్తలు

మావోయిస్టులను అంతం చేయాలా.. వద్దా?.. ఆపరేషన్‌ కగార్‌పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ అంశాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని అన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు.…

ఆంధ్రప్రదేశ్

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!

తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల…

Read More
ఒకేసారి రెండు అల్పపీడనాలు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒకేసారి రెండు అల్పపీడనాలు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకట చేసింది.. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో…

Read More
అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి

23 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి దంగేటి 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. ఐదు గంటల ప్రయాణంలో రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలను చూడనున్నారు. NASA ఇంటర్నేషనల్ ఎయిర్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

 మరోసారి సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్.. నెట్టింట వీడియో వైరల్..
వార్తలు సినిమా

 మరోసారి సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్.. నెట్టింట వీడియో వైరల్..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూల్లు బీభత్సం సృష్టిస్తోంది తండేల్ చిత్రం. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే రూ.21.27 వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీ…

పోక్సో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు.. ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు!
తెలంగాణ వార్తలు

పోక్సో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు.. ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు!

తప్పొప్పులను నిర్ణయించి శిక అమలు చేసే కోర్టు జడ్జి పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తి విచారణలో నేరం రుజువైంది. దీంతో జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును జీర్ణించుకోలేకపోయిన నిందితుడు ఆవేశంతో…

 కన్నులపండువగా శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..
తెలంగాణ వార్తలు

 కన్నులపండువగా శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..

శ్రీరామానుజాచార్య - 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సమతాకుంభ్‌ మహోత్సవాల్లో మరో మహాద్భుతం గరుడసేవలు. సాకేత రామచంద్రస్వామికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఐశ్వర్యానికి చిహ్నమైన గజవాహనంపై విహరించే స్వామిని దర్శించుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు గజ వాహన సేవ…

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?

ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం ఒంగోలు గిత్త ప్రాముఖ్యతను మరింతగా ప్రపంచానికి చాటింది. ఏకకాలంలో చలి, వేడిని తట్టుకునే గుణం, గణనీయమైన బలం, అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఈ జాతికి ప్రత్యేకతను అందిస్తాయి. మిగతా గిత్తలతో పోలిస్తే ఒంగోలు గిత్తలు ఎక్కువ…

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే

తెలుగు స్టేట్స్‌లో బర్డ్‌ ఫ్లూ.. వైరస్‌ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్‌ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటి.? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అవేంటో చూద్దాం.. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో…

మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!
బిజినెస్ వార్తలు

మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!

జనవరి 2025లో సెలెరియో అమ్మకాలు 56% తగ్గి కేవలం 1,954 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎస్-ప్రెస్సో అమ్మకాలు 16 శాతం తగ్గి కేవలం 2,895 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో K10 కారును 12,395 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో.. మీరు మారుతి సుజుకి…

మామిడి ఆకుల్లో ఆరోగ్య మంత్రం..! అద్భుతమైన ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మామిడి ఆకుల్లో ఆరోగ్య మంత్రం..! అద్భుతమైన ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

మామిడిపండు.. అందరికీ ఎంతో ఇష్టమైన పండు.. పిల్లల నుంచి పెద్దల వరకు మామిడి పండు పేరు వినగానే నోట్లో నీళ్లురుతాయి..ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కానీ, దీనితో పాటు, మామిడి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో విలువైనవని మీకు తెలుసా..? వీటిలో…

విడాకుల ఎపిసోడ్‌ గురించి చైతూ ఏమన్నారు?
వార్తలు సినిమా

విడాకుల ఎపిసోడ్‌ గురించి చైతూ ఏమన్నారు?

కొన్ని విషయాలు నెవర్‌ ఎండింగ్‌గా సాగుతూనే ఉంటాయి. అలాంటి టాపిక్స్ మీద ఆసక్తి కూడా అదే రేంజ్‌లోనే ఉంటుంది. వాటిలో ఒకటి చైతూ - సామ్‌ డైవర్స్. దీని గురించి లేటెస్ట్ గా మాట్లాడారు నాగచైతన్య. ఇంతకీ చైతూ ఏమన్నారనే ఆసక్తి మెండుగా కనిపిస్తోంది జనాల్లో. పర్సనల్ లైఫ్‌…

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు.. ఇవిగో వివరాలు
తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు.. ఇవిగో వివరాలు

ఏపీ, తెలంగాణ మందుబాబులకు భారీ షాక్‌ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ మినహా మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలు సవరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయి. రాష్ట్రంలో…

గ్రామ శివారు రోడ్డుపై కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా
తెలంగాణ వార్తలు

గ్రామ శివారు రోడ్డుపై కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా

నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు స్థానికులను అడలెత్తిపోయేలా చేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ క్షుద్రపూజల కలకలం స్థానికంగా తీవ్ర చర్చగా మారింది.. వరుసగా క్షుద్ర పూజల సంఘటనలతో హడలెత్తిపోతున్న స్థానికులు.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన…