Recent Posts

సినిమా

సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
వార్తలు సినిమా సినిమా వార్తలు

సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో ఫైమా ఒకరు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో ఆమె వేసే పంచులు , ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు…

తెలంగాణ

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?
తెలంగాణ వార్తలు

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?

చేపముల్లు మింగి ప్రాణాపాయం అంచున నిలిచిన రెండు నిజజీవిత సంఘటనలు, వాటికి వైద్యులు అందించిన చికిత్సను ఈ కథనం వివరిస్తుంది. చేపముల్లు గొంతులో చిక్కుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయత్నించదగిన ఇంటి చిట్కాలు, ఎప్పుడు వైద్యులను…

ఆంధ్రప్రదేశ్

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్‌ (యాసిడ్ పురుగులు) ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ పురుగులను చేతితో నలిపితే వాటి శరీరంలోని ‘పెడెరిన్’ అనే విషపదార్థం చర్మంపై పడి మంట,…

Read More
తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీర్థయాత్రలు, వారాంతపు ప్రయాణాల కారణంగా బస్సు బుకింగ్‌లు 22% మేర పెరిగాయని రెడ్‌బస్ వెల్లడించింది. 18-30 ఏళ్ల వయస్సు గల ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణిస్తుండగా, మహిళా బుకింగ్‌లలో 48% వాటాతో…

Read More
అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఈ 5 సాధారణ అలవాట్లే కొంపముంచుతాయ్.. క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ 5 సాధారణ అలవాట్లే కొంపముంచుతాయ్.. క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అయితే.. క్యాన్సర్‌ లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకోవడం, అవగాహనతో ఉండటం చాలా మంచిది. దీని ద్వారా.. ప్రమాదకర పరిస్థితులను నివారించవచ్చు.. అయితే.. కొన్ని రోజువారీ అలవాట్లు కూడా క్యాన్సర్‌కు దోహదపడుతాయని.. వాటి గురించి తెలుసుకోవాలని…

రష్యా నుంచి చౌక ముడి చమురు.. అమెరికా బంపర్ ఆఫర్.. భారత్ అడుగు ఎటువైపు..?
బిజినెస్ వార్తలు

రష్యా నుంచి చౌక ముడి చమురు.. అమెరికా బంపర్ ఆఫర్.. భారత్ అడుగు ఎటువైపు..?

అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. రష్యా చమురు కొనుగోలు ఆపివేసి, వెనిజులా చమురుకు మారాలనే భారతదేశాన్ని అమెరికా అధ్యక్షుడు కోరారు. ఇంతలో, ఆంక్షలు ఉన్న దేశాల నుండి చమురు కొనుగోలు చేయబోమని భారతదేశం స్పష్టంగా పేర్కొంది. భారతదేశం తదుపరి అడుగు ఏమిటి? అమెరికా, భారతదేశం…

సందర్శకులతో సరదా ఉండే ఆ తెల్ల బెబ్బులికి ఏమైంది..! మరణానికి కారణాలేంటి..!
తెలంగాణ వార్తలు

సందర్శకులతో సరదా ఉండే ఆ తెల్ల బెబ్బులికి ఏమైంది..! మరణానికి కారణాలేంటి..!

వరంగల్ జూ పార్క్ లో సందర్శకులను ఆహ్లాద పరిచిన బెబ్బులి మృతి చెందింది. తెల్ల పులి మరణవార్త జంతు ప్రేమికులను షాక్ అయ్యేలా చేసింది. మరణించిన తెల్ల పులి కళేబరానికి సీనియర్ వెటర్నరీ వైద్యులు, మామునూరులోని వెటర్నరీ కళాశాల వైద్య బృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం చేసిన కీలక నివేదిక…

ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ..

ఏపీలోని ప్రజలకు మరో తీపికబురు అందించింది కూటమి ప్రభుత్వం. మరో 25 రకాల సేవలను ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఒక పోర్టల్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా మున్సిపల్ సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఈజీగా పొందవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆన్‌లైన్…

70కి పైగా సినిమాలు.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 54 వయసులోనూ సింగిల్
వార్తలు సినిమా సినిమా వార్తలు

70కి పైగా సినిమాలు.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 54 వయసులోనూ సింగిల్

ఒకప్పుడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్స్ అంటే చాలా మంది పేర్లు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం.. సినీరంగంలో తోపు యాక్టర్. ఒకప్పుడు ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమెకు అందం, వారసత్వం, గుర్తింపు ఉన్నాయి. అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ప్రేమ…

తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు.. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం..!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు.. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం..!

తెలంగాణలో త్వరలో భూముల విలువ పెరగనుంది. త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం భూముల విలువను పెంచిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. త్వరలో తెలంగాణలో కూాడా పెంచనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ కొంచెం పెరిగింది.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే.. చలి తీవ్రత ఉంటోంది.. కానీ.. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చలి…

బంగారం ధరలపై షాకింగ్ న్యూస్.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. మిస్సవ్వకండి
బిజినెస్ వార్తలు

బంగారం ధరలపై షాకింగ్ న్యూస్.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. మిస్సవ్వకండి

బంగారం, వెండి ధరల పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ధరలు ఉన్నట్లుండి క్రాష్ అవుతున్నాయి. కొద్దిరోజులుగా పసిడి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఇదే బాట పడతాయా.. లేదా మళ్లీ పెరుగుతాయా అనే కన్‌ప్యూజన్ అందరిలోనూ నెలకొంది. బంగారం, వెండి ధరలు క్రాష్ అవుతున్నాయి.…

ఆ కారణంతో ఎంత పని చేశావ్ విజయ..! ఘట్‌కేసర్‌ ఫ్యామిలీ సూసైడ్ కేసులో సంచలన విషయాలు..
తెలంగాణ వార్తలు

ఆ కారణంతో ఎంత పని చేశావ్ విజయ..! ఘట్‌కేసర్‌ ఫ్యామిలీ సూసైడ్ కేసులో సంచలన విషయాలు..

ఆర్థిక ఇబ్బందులు లేవు.. మరెవరితోనూ గొడవలు లేవు.. అయినా ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. ఇంతకీ సూసైడ్‌కి దారితీసిన పరిస్థితులేంటి? అనేది బంధువులకు అంతు పట్టడం లేదు.. పోలీసులు అంచనా వేయలేకపోతున్నారు.. చర్లపల్లి- ఘట్‌కేసర్‌ రైల్వేట్రాక్‌ ఫ్యామిలీ సూసైడ్ కేసులో అసలేం జరిగింది? హైదరాబాద్‌ నగరం పరిధిలోని…

తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి మరింత వేగంగా స్వామివారి దర్శనం.. తగ్గనున్న వెయిటింగ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి మరింత వేగంగా స్వామివారి దర్శనం.. తగ్గనున్న వెయిటింగ్..

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. ఇక నుంచి స్వామివారి దర్శనం వేగంగా జరగనుంది. ఇందుకోసం ఏఐ ఆధారిత ఫేష్ రికగ్నేషన్ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. అలాగే ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇందుకు సహాయపడనుంది. వీటి వల్ల గత రెండు నెలలుగా స్వామివారి దర్శనం వేగంగా జరుగుతోంది. తిరుమల…