Recent Posts

సినిమా

సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
వార్తలు సినిమా సినిమా వార్తలు

సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో ఫైమా ఒకరు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో ఆమె వేసే పంచులు , ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు…

తెలంగాణ

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?
తెలంగాణ వార్తలు

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?

చేపముల్లు మింగి ప్రాణాపాయం అంచున నిలిచిన రెండు నిజజీవిత సంఘటనలు, వాటికి వైద్యులు అందించిన చికిత్సను ఈ కథనం వివరిస్తుంది. చేపముల్లు గొంతులో చిక్కుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయత్నించదగిన ఇంటి చిట్కాలు, ఎప్పుడు వైద్యులను…

ఆంధ్రప్రదేశ్

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్‌ (యాసిడ్ పురుగులు) ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ పురుగులను చేతితో నలిపితే వాటి శరీరంలోని ‘పెడెరిన్’ అనే విషపదార్థం చర్మంపై పడి మంట,…

Read More
తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీర్థయాత్రలు, వారాంతపు ప్రయాణాల కారణంగా బస్సు బుకింగ్‌లు 22% మేర పెరిగాయని రెడ్‌బస్ వెల్లడించింది. 18-30 ఏళ్ల వయస్సు గల ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణిస్తుండగా, మహిళా బుకింగ్‌లలో 48% వాటాతో…

Read More
అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

చికెన్, మటన్ తింటే నిద్ర ఎందుకు వస్తుంది..? ఓర్నాయనో.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
లైఫ్ స్టైల్ వార్తలు

చికెన్, మటన్ తింటే నిద్ర ఎందుకు వస్తుంది..? ఓర్నాయనో.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారం తీసుకున్నప్పుడు సాధారణంగా నిద్ర, మగత వస్తుంది.. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల శరీరంలోని శక్తి, ప్రాణవాయువు జీర్ణక్రియకే మళ్లిపోతాయి. ఇది నిద్ర, మగత, బద్ధకానికి దారితీస్తుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. చికెన్.. మటన్.. ఫిష్.. అబ్బ.. మాంసాహారులకు…

ఆర్బీఐ కొత్త రూల్.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణం.. వీరికి బంపర్ ఆఫర్
బిజినెస్ వార్తలు

ఆర్బీఐ కొత్త రూల్.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణం.. వీరికి బంపర్ ఆఫర్

చిన్న వ్యాపారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్ అందించింది. వీరికి ఇచ్చే రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీరికి రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తున్నారు. ఈ పరిమితిని పెంచాలని ఆర్బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే.. చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి రిజర్వ్…

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే

మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార న‌టించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలి భాషల్లో అందుబాటులోకి రానుంది.…

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..
తెలంగాణ వార్తలు

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్తకొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. తాగాజా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలో లక్కీ డ్రా పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ బాధితురాలికి వాట్సాప్ ద్వారా పరిచమైన కేటుగాళ్లు…

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక

ఎస్సెస్సీ ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. SSC ఫేజ్-13 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) ఫలితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ (10+2), గ్రాడ్యుయేషన్ అన్ని.. స్టాఫ్‌ సెలక్షన్‌…

గ్యాస్ తగ్గాలని సోడా తాగుతున్నారా..? వామ్మో డేంజర్.. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే..
లైఫ్ స్టైల్ వార్తలు

గ్యాస్ తగ్గాలని సోడా తాగుతున్నారా..? వామ్మో డేంజర్.. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే..

పొట్టలో గ్యాస్, ఉబ్బరం ఉన్నప్పుడు చాలామంది సోడా లేదా కూల్ డ్రింక్స్ తాగితే ఉపశమనం లభిస్తుందని భావిస్తారు. పొట్టలో గ్యాస్, ఉబ్బరం తగ్గించడానికి సోడా తాగడం తాత్కాలిక ఉపశమనం ఇవ్వొచ్చు కానీ, ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్బోనేటెడ్ డ్రింక్స్ స్పింటర్‌ను దెబ్బతీసి యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తాయి.…

బంగారం, వెండి మాత్రమే కాదు.. ఈ మెటల్‌లో పెట్టుబడి పెడితే డబ్బులే.. డబ్బులు.. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే..?
బిజినెస్ వార్తలు

బంగారం, వెండి మాత్రమే కాదు.. ఈ మెటల్‌లో పెట్టుబడి పెడితే డబ్బులే.. డబ్బులు.. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే..?

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరుగుతుండగా.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్న క్రమంలో వాటిల్లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. డిజిటల్ రూపంలో గోల్డ్‌ను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటితో పాటు ఇటీవల కాపర్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండటం,…

ఆయన పిలిస్తేనే ఈవెంట్‌కు వెళ్ళా..! చంద్రహాస్ పాట వివాదంపై స్పందించిన ఆది సాయి కుమార్
వార్తలు సినిమా

ఆయన పిలిస్తేనే ఈవెంట్‌కు వెళ్ళా..! చంద్రహాస్ పాట వివాదంపై స్పందించిన ఆది సాయి కుమార్

నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా అడుగుపెట్టి సినిమాలు చేస్తున్నాడు చంద్రహాస్. ప్రస్తుతం బారా బర్ ప్రేమిస్తా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ స్టేజ్ పై ఓ పాట పాడాడు. ఆ…

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దాదాపు 933 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్…

డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!

టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో టెలికాం స్ట్రీమ్ పోస్టులు…