నేడు అలుగునూర్‌లో బీఆఎస్‌ దీక్ష దీవాస్.. హాజరు కానున్న కేటీఆర్‌
తెలంగాణ వార్తలు

నేడు అలుగునూర్‌లో బీఆఎస్‌ దీక్ష దీవాస్.. హాజరు కానున్న కేటీఆర్‌

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే విషయంలో కేసీఆర్ పాత్రపై పలువురు ప్రసంగించవచ్చు.. గానీ.. కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదాం తో ముందుకు సాగారు. నవంబర్ 29న కరీంనగర్ జిల్లాలోని అల్గనూర్ చౌరస్తా వేదికైంది.. ఒక్క ఘట్టం ఒక ఉమ్మడి రాష్ట్ర రాతనే మార్చింది. అప్పటికే పతాకస్థాయికి…

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్..! రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతుభరోసా ప్రకటిస్తారా..?
తెలంగాణ వార్తలు

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్..! రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతుభరోసా ప్రకటిస్తారా..?

రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. రైతులకు సంబంధించిన కీలక అంశాలను సీఎం చెబుతారని మంత్రి ప్రకటించడంతో.. రేవంత్‌ ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటనే ఆసక్తి రేపుతోంది. రేపో.. మాపో గుడ్‌ న్యూస్‌..!…

ఊపిరి తీస్తోన్న గాలి.. గత 10 ఏళ్లలో ఏకంగా 6వేల మంది.. భయపెడుతోన్న లెక్కలు
తెలంగాణ వార్తలు

ఊపిరి తీస్తోన్న గాలి.. గత 10 ఏళ్లలో ఏకంగా 6వేల మంది.. భయపెడుతోన్న లెక్కలు

నగరంలో పొల్యూషన్‌ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రముఖ ఆరోగ్య సంస్థ వెల్లడించిన లెక్కలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే 6వేల మంది చనిపోయారు. ఈ గణాంకాలతో ప్రజలు గాలి పీల్చాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మహానగరంలో పొల్యూషన్‌తో మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. నగరంలో పెరుగుతున్న…

ఘోరం.. వనపర్తి గురుకులంలో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య! ఏం జరిగిందో?
తెలంగాణ వార్తలు

ఘోరం.. వనపర్తి గురుకులంలో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య! ఏం జరిగిందో?

తెలంగాణలోని వనపర్తిలో ఉన్న గురుకుల విద్యాలయంలో ఘోర ఘటన వెలుగు చూసింది. ఏడో తరగతి చదువుతున్న బాలుడు అనుమానాస్పద స్థితిలో వసతి గృహంలో ఫ్యాన్ కు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు.. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో విద్యావిధానం ప్రశ్నార్ధకంగా మారింది. ఓ వైపు గురుకులాల్లో కలుషిత భోజనాలతో విద్యార్ధులు…

హైదరాబాదీలకు ఇది కదా కావాల్సింది.. డబుల్‌ డెక్కర్ ప్లస్ అండర్ గ్రౌండ్ మెట్రో.. ఏయే రూట్లోనో తెలుసా..
తెలంగాణ వార్తలు

హైదరాబాదీలకు ఇది కదా కావాల్సింది.. డబుల్‌ డెక్కర్ ప్లస్ అండర్ గ్రౌండ్ మెట్రో.. ఏయే రూట్లోనో తెలుసా..

తెలంగాణకు మణిహారంగా నిలిచిన ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైల్ పట్టాలెక్కి ఏడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రెండో దశలో చేపట్టబోయే పనులపై డీపీఆర్‌ రెడీ అయింది. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం.. పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది. విమానాశ్రయ కారిడార్‌లో అండర్‌ గ్రౌండ్ మార్గం నిర్మించేలా…

జీడిమెట్ల ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు
తెలంగాణ వార్తలు

జీడిమెట్ల ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు

జీడిమెట్లలోని మంగళవారం మధ్యాహ్నం ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు రోజంతా శ్రమించినా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయలేకపోయింది. చివరకు.. జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల…

తెలంగాణలో గజగజ వణికిస్తున్న చలి.. నవంబర్‌లోనే రికార్డ్ స్థాయికి అత్యల్ప ఉష్ణోగ్రతలు..!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో గజగజ వణికిస్తున్న చలి.. నవంబర్‌లోనే రికార్డ్ స్థాయికి అత్యల్ప ఉష్ణోగ్రతలు..!

గత కొన్ని రోజులుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం చలి గాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.తెలంగాణలో గజగజ వణికిస్తున్న చలి.. నవంబర్‌లోనే రికార్డ్ స్థాయికి అత్యల్ప ఉష్ణోగ్రతలు..! డిసెంబర్‌లో వణికించే చలి.. ముందస్తుగానే టచ్‌ చేసి చంపేస్తోంది. ఓ రేంజ్‌లో…

పుత్రికోత్సాహం అంటే ఇదే సుమా.. తండ్రి హమాలీ..అదే జిసిసిలో ఆఫీసర్‌గా కూతురు ఎంపిక
తెలంగాణ వార్తలు

పుత్రికోత్సాహం అంటే ఇదే సుమా.. తండ్రి హమాలీ..అదే జిసిసిలో ఆఫీసర్‌గా కూతురు ఎంపిక

తండ్రి భుజాలపై నుండి ప్రతిబిడ్డ లోకాన్ని చూస్తుంది..కొందరే తండ్రి భుజాలపైనున్న బరువును చూస్తారు..తండ్రి కష్టం, తల్లి ఆశయం ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచి, ఐఏఎస్ లక్ష్యంగా సాగుతోంది..హమాలీ కూతురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన హమాలీ కార్మికుడు…

ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన మమునూరు పోలీసులు.. ఎందుకంటే?
తెలంగాణ వార్తలు

ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన మమునూరు పోలీసులు.. ఎందుకంటే?

బెస్తం చెరువు స్మశాన వాటికలో విచిత్ర పూజలు నిర్వహించింది అఘోరీ. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అఘోరీ పూజలు జనాన్ని తీవ్ర భయాందోళన గురిచేశాయి. గత కొద్ది రోజుల నుండి విచిత్ర చేష్టలతో మీడియా.. సామాజిక మాధ్యమాల్లో ప్రజల మధ్య చర్చగా మారిన నాగసాధు…

గ్రూప్‌ 4 అభ్యర్ధులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. నియామక పత్రాల జారీ తేదీ ఇదే
తెలంగాణ వార్తలు

గ్రూప్‌ 4 అభ్యర్ధులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. నియామక పత్రాల జారీ తేదీ ఇదే

తెలంగాణలో ఇటీవల గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక లెటర్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా వీటిని అందజేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.. రేవంత్‌ సర్కార్‌ ప్రజాపాలన విజయోత్సవాకు పిలుపునిచ్చింది.…