ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి.. దీని రసం కొంచెం తాగితే డయాబెటిస్‌ సహా రోగాలన్నీ పరార్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి.. దీని రసం కొంచెం తాగితే డయాబెటిస్‌ సహా రోగాలన్నీ పరార్..

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలుసు.. కానీ బొప్పాయి ఆకులు కూడా అంతే మేలు చేస్తాయని మీకు తెలుసా?.. అవును.. ఆయర్వేదంలో ఈ ఆకులను సంజీవనిలా పేర్కొంటారు. బొప్పాయి ఆకుల్లో పోషకాలతోపాటు.. ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో…

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..
బిజినెస్ వార్తలు

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..

పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లను వెంటనే చెల్లించాలని, దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ పెద్ద సమస్య నెలకొందని, వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం అవసరమని, అలాగే చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలవారని, వారి.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, పండుగలు, విద్యార్థి ఆందోళనల…

ఎలాంటి రాత పరీక్షలేకుండానే సర్కార్ కొలువులు పొందే ఛాన్స్.. జులై 23న ఇంటర్వ్యూలు
తెలంగాణ వార్తలు

ఎలాంటి రాత పరీక్షలేకుండానే సర్కార్ కొలువులు పొందే ఛాన్స్.. జులై 23న ఇంటర్వ్యూలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం రాష్ట్ర అభ్యర్ధులకు మాత్రమే వీటిని పొందే అర్హత ఉంటుంది. ఈ కింది అర్హతలు ఉన్న వ్యక్తులు సంబంధిత సర్టిఫికెట్లతో జులై 23వ తేదీన ఈ కింది అడ్రస్ లో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు.…

వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యతతో పెరుగుతున్న నేపథ్యంలో రైళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ఇప్పటికే కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ.. తాజాగా సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్‌ స్టాపేజీల విషయంలో మరో నిర్ణయం…