ఒక కోటి ఐదు లక్షల రుపాయలకు చేరిన బిట్‌ కాయిన్‌ విలువ..! మరింత పెరిగే ఛాన్స్‌..
బిజినెస్ వార్తలు

ఒక కోటి ఐదు లక్షల రుపాయలకు చేరిన బిట్‌ కాయిన్‌ విలువ..! మరింత పెరిగే ఛాన్స్‌..

పర్సనల్ ఫైనాన్సింగ్‌లో బిట్‌కాయిన్ ఒక కొత్త పెట్టుబడి ఎంపికగా మారింది. బిట్‌కాయిన్ ధర లక్షా 20వేల డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడిగా బిట్‌కాయిన్‌ను పరిగణిస్తున్నారు. క్రిప్టో మార్కెట్‌లో చిన్నచిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో బిట్‌కాయిన్ ధర మరింత పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్సనల్ ఫైనాన్సింగ్…

శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడం వెనుకున్న అసలు కారణం ఇదే!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడం వెనుకున్న అసలు కారణం ఇదే!

శ్రావణ మాసం వస్తే చాలు అస్సలే మాంసాహారం తినకూడని చెబుతుంటారు. మరి అసలు వర్షాకాలంలో మాంసాహారం ఎందుకు తినకూడదు. దీనికి గల కారణాలు ఏవి? అలాగే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినడం గురించి సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సంప్రదాయాల ప్రకారం శ్రావణ…

లెజెండరీ సింగర్ పి.సుశీల మనవడు టాలీవుడ్ తోప్ హీరోనా..! ఇన్ని సూపర్ హిట్స్ కొట్టినా చివరకు ఇలా..
వార్తలు సినిమా సినిమా వార్తలు

లెజెండరీ సింగర్ పి.సుశీల మనవడు టాలీవుడ్ తోప్ హీరోనా..! ఇన్ని సూపర్ హిట్స్ కొట్టినా చివరకు ఇలా..

సినిమా ఇండస్ట్రీలో ఆమె గొంతు ఓ అద్భుతం.. పాటకు ప్రాణం పొసే గొంతు ఆమెది.. ఆమె ఎవరో కాదు లెజెండ్రీ సింగర్ పి. సుశీల. ఎన్నో భాషల్లో పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు సుశీల. కొన్ని వేల పాటలు పాడారు సుశీల. అయితే ఆమె మనవడు టాలీవుడ్ హీరో..…

నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!
తెలంగాణ వార్తలు

నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!

పాములు నృత్యం చేస్తాయని మీకు తెలుసా.. ఈ దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. అవును పాములు నృత్యం చేస్తాయి.. సహజంగా పుట్టల్లో దాగి ఉన్న పాములన్నీ వర్షా కాలం సీజన్‌లో బయటకు వస్తాయి. అలా వచ్చిన పాములు.. మరో పాములతో కలిసి ఆటలు ఆడుకుంటాయి. ముఖ్యంగా నాగు పాము, జెర్రి…

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రాయలసీమ నుంచి షిరిడి వేళ్లే ఎక్స్‌ప్రెస్‌ట్రైన్‌ లూప్‌లైన్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా రెండు బోగీలకు వ్యాపించడంతో ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమచారంతో…

ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త

ఒక వారం రోజులపాటూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి అని వాతావరణ కేంద్రం చెప్పింది. మరి ఇవాళ ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఈ ఆర్టికల్ చూసేయండి. ఈ ఏడాది 15 రోజులు ముందుగానే…