బంగారం స్వచ్ఛతకు లెక్కలుంటాయి.. ఆ నంబర్ల వెనుకున్న అర్థం ఇదే..!
బిజినెస్ వార్తలు

బంగారం స్వచ్ఛతకు లెక్కలుంటాయి.. ఆ నంబర్ల వెనుకున్న అర్థం ఇదే..!

బంగారమంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండగలు, శుభకార్యాలు, పుట్టినరోజులు.. ఇలా ప్రతిసారి దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి బాగా ఇష్టపడతారు. తాము పొదుపు చేసుకున్న డబ్బులతో వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే బంగారాన్నికొనడానికి అక్షయ తృతీయ రోజు…

కోపంతోపాటు ఇలా అనిపిస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. అవన్నీ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

కోపంతోపాటు ఇలా అనిపిస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. అవన్నీ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలే..

దేశంలో ప్రతి సంవత్సరం 50 వేలకు పైగా ప్రజలు బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారుతున్నారు. వీరిలో 20 శాతం మంది పిల్లలు. మెదడు కణితి ఏర్పడినప్పుడు మొదట్లో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఆ లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స చేయాలి. చికిత్సలో ఆలస్యం నయమయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.. బ్రెయిన్…

ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్.. ఈ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయారబ్బా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్.. ఈ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయారబ్బా?

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు కన్నడ నటుడు నిఖిల్ మళియక్కల్‌. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అతను తన ఆట, మాట తీరుతో టైటిల్ తో పాటు తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా గెల్చుకున్నాడు.…

మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్‌ యూజీ 2025 పరీక్ష.. దేశవ్యాప్తంగా వైద్య విద్యా…

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. తెలంగాణలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. తెలంగాణలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో టెంపరేచర్స్‌ ఇప్పటికే 44 డిగ్రీలు దాటగా.. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు.. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించడం…