నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!

20 లక్షల మందికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కల్పించేలా ముందుకెళ్లాలన్నారు చంద్రబాబు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, మన్యం సహా ఎనిమిది జిల్లాల్లో ఆర్ధిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను.. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి…

ఒకే తేదీల్లో టెట్‌.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు! అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒకే తేదీల్లో టెట్‌.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు! అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..

రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు శుక్రవారం (జూన్‌ 6) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్‌ 6 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఈ పరీక్షలకు కేటాయించిన మొత్తం 137 పరీక్ష కేంద్రాల్లో…

మీరు e-KYC ఎలా చేయాలి?
బిజినెస్ వార్తలు

మీరు e-KYC ఎలా చేయాలి?

ఈ ప్రక్రియను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండింటిలోనూ పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్ ప్రక్రియ కోసం మీరు మీ సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ మీరు మీ రేషన్ కార్డ్, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను మీతో తీసుకెళ్లాలి. మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ (బొటనవేలు…

సాయంత్రం 6గంటల లోపు డిన్నర్‌ చేయడం వల్ల ఇన్ని లాభాలా..? హీరోయిన్ల హెల్త్‌ సీక్రెట్‌ ఇదేనట..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సాయంత్రం 6గంటల లోపు డిన్నర్‌ చేయడం వల్ల ఇన్ని లాభాలా..? హీరోయిన్ల హెల్త్‌ సీక్రెట్‌ ఇదేనట..!

సినిమా హీరోయిన్లు, కొంతమంది సెలబ్రిటీలు సాయంత్రం 6 లోపే డిన్నర్‌ పూర్తి చేస్తారట. ఇలా త్వరగా డిన్నర్ పూర్తి చేయడం వల్ల తాము మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు వారే స్వయంగా వెల్లడించిన సందర్బాలు కూడా అనేకం వార్తాల్లో వింటూ ఉంటాం.. అయితే, నిజంగానే సాయంత్రం 6గంటల లోపుగా…

సోషల్ మీడియాలో త్రిషపై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

సోషల్ మీడియాలో త్రిషపై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే..

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేస్తున్న హీరోయిన్ త్రిష. 42 ఏళ్ల వయసులోనూ చేతినిండా చిత్రాలతో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటూ కుర్ర హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో త్రిషపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకో తెలుసా.. ? సౌత్…

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్..! ఇకపై
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్..! ఇకపై

ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తామని..బీమాకు ఉద్యోగులు ప్రతినెలా 5 వందలు చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుందన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తామని..ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య ససమస్యలు వస్తే ట్రస్టు ద్వారా డబ్బులు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్‌..
తెలంగాణ వార్తలు

నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్‌..

కమిషన్‌ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్‌ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈటల రాజేందర్‌ విచారణ అనంతరం..ఈ నెల 9న మాజీ మంత్రి హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను కమిషన్‌ ప్రశ్నించనుంది. కాగా, నేడు కాళేశ్వరం కమిషన్…

ప్రకృతి ఒడిలో పరుగులు పెట్టనున్న అత్యాధునిక హో హో డబుల్ డెక్కర్ బస్సులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రకృతి ఒడిలో పరుగులు పెట్టనున్న అత్యాధునిక హో హో డబుల్ డెక్కర్ బస్సులు

ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే విశాఖను ఇప్పుడు హో హో బస్సులు పలకరించనున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఉండే హో హో డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ బస్సులు రోడ్లపై పరుగులు తీయనున్నాయి. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన…

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు! ఎన్ని గంటలకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు! ఎన్ని గంటలకంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండియర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు సబ్జెక్టుల్లో తమ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలని భావించే విద్యార్ధులు కూడా రాశారు. అయితే ఈ పరీక్షల ఫలితాల విడుదలకు…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఎలాన్‌ మస్క్‌ తీవ్ర ఆరోపణలు.. కారణం ఇదే!
బిజినెస్ వార్తలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఎలాన్‌ మస్క్‌ తీవ్ర ఆరోపణలు.. కారణం ఇదే!

అయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. ఈ బిల్లుపై మస్క్‌ నిర్ణయం ఏంటో ట్రంప్‌కు తెలిసినా అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారని చెప్పారు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్,…