TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!
తెలంగాణ వార్తలు

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!

తెలంగాణ గురుకులాల్లో 616 పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం 2017లో టీఎస్పీఎస్‌సీ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదే ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించారు. ఫలితాలను 18 మే 2018లో విడుదల చేశారు. ఇందులో మొత్తం 1200 మందిని సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసే క్రమంలో…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, మంత్రుల బాధ్యతల స్వీకరణ అప్‌డేట్స్‌
తెలంగాణ పాలిటిక్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, మంత్రుల బాధ్యతల స్వీకరణ అప్‌డేట్స్‌

తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌.. స్పీకర్‌ ఎన్నిక విషయాన్ని అనౌన్స్‌ చేస్తారు. కాగా, అసెంబ్లీలో స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన…

మేము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్‌ రికార్డు ఉంది
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

మేము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్‌ రికార్డు ఉంది

చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు. రేవంత్‌ చెప్పిన ప్రతీ మాటకు రికార్డు ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే 4వేల రూపాయలు పెన్షన్‌…

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు

మేడ్చల్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు దూషణలకు దిగారు. సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారో వ్యక్తి… మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసులను చూసి వాహనాన్ని పక్కకు తిప్పుకోవడంతో పోలీసులు అక్కడికి…

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం
తెలంగాణ వార్తలు

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం

కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇకనుంచి ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనుంది. కొత్తగా రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. కొత్త వేరియంట్ గుర్తింపు కోసం స్వాబ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపించారు అధికారులు.…

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి
క్రైమ్ వార్తలు

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి

కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్‌(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ…