కృష్ణా తీరంలో ఉరుకులు పరుగులు.. రైతులకు చుక్కలు చూపిస్తున్న జింకలు..!
తెలంగాణ వార్తలు

కృష్ణా తీరంలో ఉరుకులు పరుగులు.. రైతులకు చుక్కలు చూపిస్తున్న జింకలు..!

వన్యప్రాణులైన జింకలు.. చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. చెంగు చెంగున దూకుతుంటే మరెంతో ముచ్చటేస్తుంది. అలాంటి జింకలు వందల సంఖ్యలో కనిపిస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం రైతులు శాపంగా భావిస్తున్నారు. కృష్ణ నదీ తీరంలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్న జింకలు పంటలను నాశనం…

చిల్డ్‌ బీర్‌ వేద్దామని లైట్ బీర్ కొన్నాడు.. బాటిల్‌ను గమనించగా ఊహించని షాక్‌
తెలంగాణ వార్తలు

చిల్డ్‌ బీర్‌ వేద్దామని లైట్ బీర్ కొన్నాడు.. బాటిల్‌ను గమనించగా ఊహించని షాక్‌

తాజాగా వరుసగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూసి మందు ప్రియులు భయపడే పరిస్థితి వచ్చింది. మొన్నటి మొన్న మహబూబాబాద్ పట్టణంలో ఓ బీరు బాటిల్‌లో చెత్తాచెదారం దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. అయితే తాజాగా ఇలాంటి ఓ సంఘటనే…

పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, చిన్నారి పరిస్థితి విషమం
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, చిన్నారి పరిస్థితి విషమం

హైదరాబాద్ పాతబస్తీ కూల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోఫా తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. పాతబస్తీలో అగ్ని ప్రమాదంసోఫా తయారీ కేంద్రంలో మంటలుచిన్నారి…

‘తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి’
తెలంగాణ వార్తలు

‘తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి’

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలకు సెలువులు ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని.. వర్షంలో విద్యార్థులు…. తెలంగాణలో భారీ వర్షాలువిద్యా్ర్థులకు సెలవులు ప్రకటించాలని డిమాండ్రెండ్రోజుల పాటు సెలవులు ఇవ్వాలంటా రిక్వెస్ట్ తెలంగాణలో గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని…

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​
తెలంగాణ వార్తలు

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​

సింగరేణి సంస్థ అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​అన్నారు. మెడికల్ ఇన్​వాలిడేషన్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన కార్మికుల డిపెండెంట్లకు సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్​లోని కాన్ఫరెన్స్​హాల్​లో జీఎం జాయినింగ్​ఆర్డర్స్ అందజే శారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. మందమర్రి ఏరియా…

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ
తెలంగాణ వార్తలు

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ

లష్కర్ బోనాల ఉత్సవాల్లో దొంగలు రెచ్చిపోయారు. జాతరకు వచ్చిన భక్తుల నుంచి అందినకాడికి సెల్​ఫోన్లు, బంగారు ఆభరణాలు, బైకులు కొట్టేశారు. బాధితుల్లో ఓ ఎస్సై, ఇద్దరు న్యూస్​రిపోర్టర్లు ఉన్నారు. ఆదివారం వేలాది మంది భక్తులు బోనాలతో తరలి వచ్చి సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించారు. అలాగే వేల మంది…

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో
తెలంగాణ వార్తలు

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు…

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో
తెలంగాణ వార్తలు

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు…

ORR సర్వీసు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం!
తెలంగాణ వార్తలు

ORR సర్వీసు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం!

అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టిందో కారు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు స్పాట్‌లో చనిపోయారు. లారీ -కారు మధ్యలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు…

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!
Uncategorized ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!

నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగురాష్ట్రాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. 20 డిగ్రీల ఉత్తర…