అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ రిలీఫ్

సుప్రీం కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్‌కు ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. బెయిల్‌ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని, అలాంటప్పుడు రద్దు అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. అలాగే కేసును బదిలీ…

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు

అరకు అంటేనే ఆనందం. ఇక్కడ చలి.. పొగమంచు కూడా ఒక పండగే. ఈనెల 31 నుంచి మూడు రోజుల పాటు కోల్డ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చలి ఉత్సవాలు జరగనున్నాయి. పండుగలో భాగంగా జనవరి 31న వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులతో భారీ కార్నివాల్‌ను…

పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?

ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభంకానున్నాయి. మూడేళ్లలో అమరావతిని పూర్తిచేసి ది బెస్ట్ కాపిటల్ సిటీగా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది . మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.…

ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం

ఐకానిక్‌ భవనాల పనులను ప్రారంభించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ సిద్ధమైంది. దీని కోసం ఐకానిక్‌ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ నీటిని తోడుతుండగా పెద్ద ఎత్తున చేపలు బయటపడుతున్నాయి. ఏకంగా కిలోల కొద్ది పెరిగిన ఆ చేపల్ని దక్కించుకునేందుకు స్థానికులు…

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో జనసేన వంద శాతం ఫలితాలను నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో ప్రస్తుతం జనసేన అధినేన అధినేత పవన్‌ కల్యాన్‌ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. జనసేన పార్టీకి కేంద్ర…

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..

ఏపీలో కీలక మార్పులు చేపట్టబోతుంది కూటమి సర్కార్. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చూస్తుంది. వాట్సప్ ద్వారా పౌర సేవలు అందించాలని ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకీ వాట్సప్‌తో ఏమేం సేవలు అందించనున్నారు?. వాట్సప్ గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ ప్రజలకు…

లోకేష్ డిప్యూటీ సీఎం ప్రతిపాదనలు.. హైకమాండ్ సీరియస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లోకేష్ డిప్యూటీ సీఎం ప్రతిపాదనలు.. హైకమాండ్ సీరియస్..

మంత్రి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనేది టీడీపీ నేతల మన్ కీ బాత్. దీనిపై సొంత పార్టీ నేతల కామెంట్స్, ఇతర పార్టీల నుంచి వచ్చిన రియాక్షన్స్‌తో టీడీపీ నాయకత్వం అలర్ట్ అయ్యింది. వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దవద్దంటూ నేతలకు సూచించింది. దీంతో ఈ ఎపిసోడ్‌కి ఇక ఫుల్…

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది. దీనిపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను కొన్నేళ్లైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీల నేతల…

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు…

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!
తెలంగాణ వార్తలు

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. 2040 నాటికి భారత వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తుంది. ఈక్రమంలో ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్ నిర్మించేందుకు కేంద్రం పూనుకుంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు…